రాశి ఫలాలు – మీనం
June 27, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 27, 2026
త్రిభాషా విధానంపై విద్యార్థులకు సీబీఎస్ఈ ఊరటనిచ్చింది
June 27, 2026
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు అమెరికా మరో పెద్ద ఊరట ఇచ్చే తయారీలో ఉంది. దీని కోసం ఎఫ్-1 విద్యార్థి వీసాల్లో (F1 Visa) ...
సీఎం చంద్రబాబు నాయుడు కృషితో అమరావతిని సంపన్న రాజధానిగా తీర్చిదిద్దేందుకు పెద్దగా దశలో ముందడుగు వేసారు. ఈ క్రమంలో, 28వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ...
NBK111 షూటింగ్ ఇవాళే ప్రారంభం. నటుడు, మాజీ మంత్రి ఎన్టీఆర్ (NBK) హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కేరళలోని ప్రధాన లొకేషన్లో మొదలవుతోంది. దర్శకుడు, టెక్నికల్ ...
అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ...
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇందులో పౌరులుగా తమ కర్తవ్యాలను నిర్వర్తించడం ముఖ్యమని, బలమైన ప్రజాస్వామ్యం కోసం అవి ...
ప్రపంచంలోనే తొలి స్వయం నియంత్రిత యాంటీ-డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్ రేంజర్’ను ఆవిష్కరించారు. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వాహనాన్ని రాయదుర్గం టీ-హబ్లో ...
తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, ...
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఆకుపై రాజముద్రను సృజించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ...
మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్రవాయుగుండం తుపాన్లుగా బలపడింది. దీని పేరును ‘సెన్యార్’గా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నిర్ణయించింది. ఇది వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనమవ్వవచ్చని ...
పరకామణి చోరీ కేసు విచారణ బుధవారం విజయవాడలో నిర్వహించబడుతోంది. తిరుపతి నుంచి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. అప్పటి ఈవో ధర్మారెడ్డి, సీవీ ...
ఉద్యోగ ప్రకటనల విషయంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్లక్ష్యం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయడంలో, పరీక్షల షెడ్యూల్ను ప్రకటించడంలో ఏపీపీఎస్సీ అనేక నెలలుగా జాప్యం ...
శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ...
అరాచకశక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు – ఈ రకాల వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్న పరిస్థితి వైకాపా ప్రభుత్వ హయాంలో మరింత తీవ్రత చెందింది. అప్పటి సీఎం ...
కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల మధ్య మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఇలా చెప్పారు: “జీవితంలోనే కాదు, కెరీర్లో మొదట ఎదురయ్యే సమస్యలు, ...
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి: “చదువైన వ్యక్తులు తప్పు చేస్తే చట్టం కఠినంగా ఉండాలి. చట్టం అంటే ప్రతి ...
రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు మరియు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్లు ...
నైతిక విలువలు లేని వాళ్ళు తాత్కాలికంగా లబ్ది పొందొచ్చు, విలువలు లేకుండా బ్రతికే వాళ్ళని ఈ సమాజంలో కొంత మంది హీరోలుగా గుర్తించవచ్చు.. కానీ ఇలాంటి వాళ్ళని ...
‘ఉద్భవ్-2025’ పేరుతో డిసెంబర్లో ఏపీలో జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ మరియు లోగోను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...
జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పులు-చేర్పులపై మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, బీసీ జనార్దన్రెడ్డి, ...
ప్రసిద్ధ టెక్ కంపెనీ యాపిల్ (Apple) కూడా లేఆఫ్ల జాబితాలో చేరింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ సేల్స్ విభాగంలో కొంతమేర ఉద్యోగాలను తగ్గించనుందని తెలిపింది. ...
తూర్పు లద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) పరిధిలో శాంతి భద్రతలను కాపాడుకోవడం లక్ష్యంగా భారత్-చైనా మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ...
ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది. బాలరాముడికి అంకితమైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడి పై కాషాయ ...
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు భారీ ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ఆయన కాంగ్రెస్ నేతలు, అధికారులు తో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని ...
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు ...
ఇక్కడే కంపెనీలు వస్తే, వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని లేదు, హాయిగా కుటుంబంతో మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకుంటాం.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చంద్రబాబు గారు, నారా ...
ఈ సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఆయన తల్లి ఎంతటి స్ఫూర్తిగా ...
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితులు నిపుణులను అప్రమత్తం చేస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే, మరో కొత్త అల్పపీడనం రూపుదిద్దుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు వ్యవస్థలు ...
మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసమే రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ...
ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనం భక్తులకు సుమారు 24 గంటల సమయం పట్టుతోంది. రూ.300 శీఘ్ర దర్శనం ...
హైదరాబాద్: కోకాపేటలో రికార్డు స్థాయిలో భూముల అమ్మకం - నియో పోలీస్ దగ్గర రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ప్లాట్లు - రూ.137.25 కోట్లు పలికిన ఎకరం ధర ...
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ నిర్వహించిన విద్యాసదస్సు భారీగా, శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రత్యేక అతిథిగా హాజరై విద్యార్థులకు ...
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్ బ్రిటన్ను వీడి వెళ్లే నిర్ణయం తీసుకున్నారు. స్థానిక మీడియా సంస్థల ప్రకారం, కీర్ స్టార్మర్ ...
దిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్.గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ...
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర ఆందోళన కలిగించింది. పెషావర్లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఇద్దరు ...
నేటి మాట శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం । అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్ భావం : భక్తి అంటే ఈ తొమ్మిది రకాల కర్మల్లో ...
ముందుమాట:మన శరీరం పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) ఆధారంగా పనిచేస్తుంది. తినే ఆహారంలో కూడా ఈ భూతాల సమతుల్యత ఉంటుంది. ఏ భూతం ఎక్కువైనా, ...
నిజమైన సాధకుడి లక్షణం మన విధులన్నీ చేయాలి, అన్నీ నిర్వర్తించాలి, కానీ మన మనస్సును మాత్రం భగవంతునిపై ఉంచాలి.... భార్య మరియు పిల్లలు, తండ్రి మరియు తల్లి ...
108 రహస్యం ఓం జపం చేసేటప్పుడు 108 రకాల ప్రత్యేక భేదక ధ్వని తరంగాలు ఉత్పన్నమవుతాయి, ఇవి ఏ రకమైన శారీరక, మానసిక ఘాతక రోగాలకు కారణమైన ...
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2 – థాండవం’ ట్రైలర్ను చిత్రబృందం ధాటిగా విడుదల చేసింది. అఖండ పాత్ర మరింత శక్తివంతంగా, ఆగ్రహరూపంలో కనిపించడంతో అభిమానుల్లో ...
కలిగిరి, న్యూస్టుడే: మండలంలోని ఏపినాపికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్కు ఎనిమిదేళ్ల క్రితం సరితతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అనకాపల్లి సమీపంలో మూడేళ్లుగా ఇటుకబట్టీల్లో విష్ణువర్ధన్ ...
తమిళ కథానాయకుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటించిన చిత్రం ‘బైసన్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాలో ధ్రువ్ (Dhruv Vikram) నటనకు మంచి మార్కులే ...
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే (Amazon layoffs). క్లౌడ్ సర్వీసెస్, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ ...
పుట్టపర్తి: సీఎం చంద్రబాబునాయుడితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి చేరుకున్నారు. మంత్రి లోకేష్కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ ...
ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025, గోల్డెన్ పీకాక్ అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి గారికి యువగళం టీం సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీం సభ్యులతో ...
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పుట్టపర్తి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ...
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. శ్రీసత్య సాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ...
రామ్చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పెద్ది' సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ...
హైదరాబాద్: సినీ రంగాన్ని, పోలీసులను ఆరేళ్లపాటు ముప్పుతిప్పలలో ఉంచిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో పోలీసుల విచారణ అన్ని కోణాల్లో కొనసాగుతోంది. దేశవిదేశాల్లో వందల ఏజెంట్లు, గేమింగ్ ...
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ను దుండగులు కూల్చివేశారు. దీంతో నీరు దిగువకు వెళ్తోంది. శుక్రవారం ...
అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం ...
© 2025 ShivaSakthi.Net