ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...

నంద్యాల పర్యటనకు సీఎం చంద్రబాబు రెడీ - పాస్ పుస్తకాలతో రైతులకు న్యాయం

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

HPCL రిక్రూట్‌మెంట్ 2026: జూనియర్ ఎగ్జిక్యూటివ్ నుండి మేనేజర్ స్థాయి వరకు ఖాళీలు.

HPCL రిక్రూట్‌మెంట్ 2026: జూనియర్ ఎగ్జిక్యూటివ్ నుండి మేనేజర్ స్థాయి వరకు ఖాళీలు.

ప్రభుత్వ రంగంలోని ప్రముఖ మహారత్న సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) పలు విభాగాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 732 ...

గొల్లెగూడెంలో ఘోరం… ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం

గొల్లెగూడెంలో ఘోరం… ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ...

చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్త విధానాలు అమలు చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయాల్లో దేవాలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ...

టెక్నాలజీ యుగంలో 'డిజిటల్ హెచ్‌ఆర్': మారుతున్న జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా కోర్సులు.

హెచ్‌ఆర్ విభాగంలో రాణించాలంటే కావాల్సిన ‘టాప్ 5’ నైపుణ్యాలు.

బీబీఎం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా మానవ వనరుల (HR) విభాగంలో కెరీర్‌ కొనసాగించాలని అనుకోవడం మంచి నిర్ణయం. ప్రతి సంస్థలో ఉద్యోగుల నియామకం, శిక్షణ, పనితీరు ...

శాంతిభద్రతల మధ్య - ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...

హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి

హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి

మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోనీ (20) తన నివాస గదిలో ఉరివేసుకుని ప్రాణాలు ...

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం - చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం – చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

పహల్గాం ఉగ్రదాడి కేసులో గో ప్రో కెమెరాల వినియోగం బయటపడటం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు తమ కదలికలను రికార్డు చేసేందుకు ఈ ...

రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్

రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముంబయి నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఎమిరేట్స్ EK501 విమానం గల్ఫ్ ఆఫ్ ...

వెండి ధర తగ్గింది… బంగారం స్వల్ప లాభంలో ముగింపు

వెండి ధర తగ్గింది… బంగారం స్వల్ప లాభంలో ముగింపు

తో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు సోమవారం మొదట భారీగా ఎగిసిపడ్డాయి. అయితే రాత్రి సమయానికి ట్రేడింగ్‌లో మార్పులతో ధరలు కొంత దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ...

ఇంటర్ తర్వాత టీచర్ ట్రైనింగ్.. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు పొందే గోల్డెన్ ఛాన్స్!

ఇంటర్ తర్వాత టీచర్ ట్రైనింగ్.. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు పొందే గోల్డెన్ ఛాన్స్!

ఉపాధ్యాయ వృత్తిని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఎన్‌సీఈటీ (NCET) ఒక గొప్ప అవకాశం. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ...

పాక్‌పై మళ్లీ హీరోగా కోహ్లి… రోహిత్ గుర్తుచేసుకున్న మధుర క్షణాలు

పాక్‌పై మళ్లీ హీరోగా కోహ్లి… రోహిత్ గుర్తుచేసుకున్న మధుర క్షణాలు

2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లి ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌ను అప్పటి కెప్టెన్‌ Rohit Sharma మరోసారి గుర్తుచేశాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఆ హై ...

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం సమీప క్యూలైన్‌లో భక్తుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు ...

బ్లాక్ బ్యూటీగా మారిన ఎక్స్‌ఎస్‌ఆర్‌ 155… యువతకు నచ్చే స్టైల్

బ్లాక్ బ్యూటీగా మారిన ఎక్స్‌ఎస్‌ఆర్‌ 155… యువతకు నచ్చే స్టైల్

యమహా మోటార్ ఇండియా తన ప్రముఖ నీయో-రెట్రో స్పోర్ట్స్ బైక్ యమహా ఎక్స్‌ఎస్‌ఆర్‌ 155 ను తాజాగా మెటాలిక్ బ్లాక్ రంగులో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దిల్లీ ఎక్స్‌షోరూం ...

"అవకాశం తలుపు తట్టినప్పుడు 'నో' చెప్పకండి - జులీ స్వీట్ సక్సెస్ మంత్ర!"

అవకాశం తలుపు తట్టినప్పుడు ‘నో’ చెప్పకండి – జులీ స్వీట్ సక్సెస్ మంత్ర!

విజయవంతమైన కెరీర్ అంటే కేవలం డిగ్రీలు, మార్కులు మాత్రమే కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం ఎలా మలచుకుంటామనేదే ముఖ్యమని జులీ స్వీట్ నొక్కి చెప్పారు. ...

హోర్ముజ్‌లో హై అలర్ట్‌… చమురు ట్యాంకర్లు నిలిచిపోయి ప్రపంచానికి షాక్‌!

హోర్ముజ్‌లో హై అలర్ట్‌… చమురు ట్యాంకర్లు నిలిచిపోయి ప్రపంచానికి షాక్‌!

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించేహోర్ముజ్ జలసంధివద్ద ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు స్తంభించాయి. ప్రస్తుతం 700కు పైగా ...

ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి

ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం ఇప్పుడు సముద్ర రవాణాపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఒమన్‌ తీర ప్రాంతాలకు సమీపంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి ...

ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు

ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఏఈలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్‌ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వాతావరణం ఏర్పడింది. ...

దేవాలయంలోనే రాజకీయ ఉద్రిక్తత… ఎమ్మెల్యే–ఎంపీ మధ్య వాగ్వాదం

దేవాలయంలోనే రాజకీయ ఉద్రిక్తత… ఎమ్మెల్యే–ఎంపీ మధ్య వాగ్వాదం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ...

సాంప్రదాయపోటీ విషాదంగా మారింది..కుటుంబాల్లో శోకం నింపిన ఎద్దుల దాడి..!!

సాంప్రదాయపోటీ విషాదంగా మారింది..కుటుంబాల్లో శోకం నింపిన ఎద్దుల దాడి..!!

తమిళనాడులో నిర్వహించిన మంజువిరట్టు (ఎద్దుల పందెం) పోటీ విషాదాంతమైంది. శివగంగై జిల్లా సింగంపుణరి సమీపంలోని అరళిప్పారై గ్రామంలో బాల దండాయుధపాణి ఆలయ తిరునాళ్ల సందర్భంగా సోమవారం ఈ ...

సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు–పవన్ కీలక సమావేశం

సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు–పవన్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర ...

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం: భార్య, అత్తలను కత్తితో కిరాతకంగా చంపిన భర్త.

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం: భార్య, అత్తలను కత్తితో కిరాతకంగా చంపిన భర్త.

తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న భార్య, అత్త హత్యల ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ...

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది ...

పిల్లల భవిష్యత్తు కోసం కొత్త మార్గం చూపుతున్న అరుణకుమారి

పిల్లల భవిష్యత్తు కోసం కొత్త మార్గం చూపుతున్న అరుణకుమారి

శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్ సృజనాత్మక బోధనతో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ...

ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ ఆపరేషన్‌..రూ.5 కోట్ల దుంగలు స్వాధీనం..!

ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ ఆపరేషన్‌..రూ.5 కోట్ల దుంగలు స్వాధీనం..!

కర్ణాటకలో వ్యూహాత్మక ఆపరేషన్‌ నిర్వహించిన ఏపీ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ భారీ మొత్తంలో అక్రమ దుంగలను స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను ...

యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడి

యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగినట్లు Amazonకు చెందిన Amazon Web Services (AWS) ...

ఏఐతో అసభ్య మార్ఫింగ్‌… సోషల్ మీడియాలో వైరల్..!!

ఏఐతో అసభ్య మార్ఫింగ్‌… సోషల్ మీడియాలో వైరల్..!!

హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల మహిళ తన ఫొటోలు, వీడియోలను ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం ...

అడవి జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయా? ఇక భయం వద్దు.. ఏపీ సర్కార్ ‘హనుమాన్ ప్రాజెక్ట్’ రెడీ!

అడవి జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయా? ఇక భయం వద్దు.. ఏపీ సర్కార్ ‘హనుమాన్ ప్రాజెక్ట్’ రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణుల కదలికలు పెరగడం, అడవి జంతువులు గ్రామాల్లోకి రావడం వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ‘హనుమాన్ ప్రాజెక్ట్’ను ...

స్మార్ట్‌ఫోన్ అభిమానులకు సూపర్ ఎగ్జైట్మెంట్ నెల మార్చిలో..భారీ బ్రాండ్ల మొబైల్ మేళా..!!

స్మార్ట్‌ఫోన్ అభిమానులకు సూపర్ ఎగ్జైట్మెంట్ నెల మార్చిలో..భారీ బ్రాండ్ల మొబైల్ మేళా..!!

మార్చి 2026 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు కీలకమైన నెలగా మారుతోంది. Apple, Xiaomi, Nothing, Motorola, Vivo వంటి బ్రాండ్లు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. iPhone ...

యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లలో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లలో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో తన ప్రాచుర్యాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. యూట్యూబ్‌లో 3 కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆయనకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ...

ఇరాన్ మిస్సైల్ వ్యవస్థ లక్ష్యంగా అమెరికా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ మిస్సైల్ వ్యవస్థ లక్ష్యంగా అమెరికా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌ వల్ల అమెరికాకు తీవ్రమైన ముప్పు ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాల తయారీని ఇరాన్‌ ఆపడం లేదని, ఆ దేశం అణ్వాయుధాలు ...

అల్లు వారి ఇంట పెళ్లి కళ.. శిరీష్ 'పెళ్లి కొడుకు' ఫంక్షన్ హైలైట్స్

అల్లు వారి ఇంట పెళ్లి కళ.. శిరీష్ ‘పెళ్లి కొడుకు’ ఫంక్షన్ హైలైట్స్

హైదరాబాద్‌లోని అల్లు వారి నివాసంలో ఆదివారం (మార్చి 1, 2026) నాడు అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో ...

గేమింగ్, సోషల్ మీడియా, ఆఫీస్ వర్క్ – అన్నింటికీ ఒకే సొల్యూషన్..OPPO K14x 5Gతో కొత్త అనుభవం!

గేమింగ్, సోషల్ మీడియా, ఆఫీస్ వర్క్ – అన్నింటికీ ఒకే సొల్యూషన్..OPPO K14x 5Gతో కొత్త అనుభవం!

బడ్జెట్ ఫోన్ అంటే ఒక పెద్ద ఫీచర్‌ను హైలైట్ చేసి ఆకట్టుకోవడం కాదు… నిజంగా అవసరమైనప్పుడు, ఒత్తిడిలోనూ నిలబడి పనిచేయడమే అసలు పరీక్ష. అదే పరీక్షను సక్సెస్‌ఫుల్‌గా ...

గల్ఫ్‌లో భారతీయుల క్షేమంపై కేంద్రం దృష్టి

గల్ఫ్‌లో భారతీయుల క్షేమంపై కేంద్రం దృష్టి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గల్ఫ్‌ ప్రాంతంలో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తుండటంతో వారి భద్రతను అత్యున్నత ...

తక్కువ ధరలో యాపిల్ మేజిక్‌... ప్రత్యేక ఫీచర్లతో దూసుకొచ్చిన… ఐఫోన్ 17ఈ..!!

తక్కువ ధరలో యాపిల్ మేజిక్‌… ప్రత్యేక ఫీచర్లతో దూసుకొచ్చిన… ఐఫోన్ 17ఈ..!!

యాపిల్‌ నుంచి కొత్తగా వచ్చిన ఐఫోన్ 17ఈ టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ ధరలో శక్తివంతమైన ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను ...

ఐక్యరాజ్యసమితి వేదికపై భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మెలానియా ట్రంప్.

ఐక్యరాజ్యసమితి వేదికపై భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మెలానియా ట్రంప్.

అమెరికా ప్రథమ మహిళ Melania Trump ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లల భద్రత, ...

ఇరాన్ మీడియా కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ మీడియా కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని టీవీ, రేడియో ప్రసార కేంద్రాల హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దాడుల్లో ప్రధాన ప్రసార భవనాలు ...

ఇరాన్‌పై మరింత దాడి చేస్తాం: ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై మరింత దాడి చేస్తాం: ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి. అవసరమైతే భూతల యుద్ధానికీ సిద్ధమని ...

ఫోన్ నెట్‌వర్క్‌లపై నిఘా…ఇరాన్‌పై సైబర్ దాడులు

ఇరాన్‌పై సైబర్ దాడులు … ఫోన్ నెట్‌వర్క్‌లపై నిఘా

ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణానికి దారితీసిన దాడి నేపథ్యంలో, ఆ ఆపరేషన్ వెనుక ఉన్న సాంకేతిక నిఘా చర్యలపై అంతర్జాతీయ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. ...

సెమీస్‌లో సూపర్ సవాల్‌… ఇంగ్లాండ్‌తో టీమ్‌ ఇండియాహైటెన్షన్‌ మ్యాచ్‌..!!

సెమీస్‌లో సూపర్ సవాల్‌… ఇంగ్లాండ్‌తో టీమ్‌ ఇండియాహైటెన్షన్‌ మ్యాచ్‌..!!

రెండుసార్లు టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ఈసారి టోర్నీ ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండానే రంగంలోకి దిగింది. కానీ మ్యాచ్‌కు మ్యాచ్‌ మెరుగై ఇప్పుడు టైటిల్‌ ...

భారత్‌పై పాక్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

భారత్‌పై పాక్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన తాజా వ్యాఖ్యలు భారత్‌–పాక్‌ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలను రేకెత్తించాయి. భారత్‌ తమ దేశంతో మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని ...

సురక్షిత హోలీకి సహజ రంగులే సరైనవి: మంత్రి కొండా సురేఖ

సురక్షిత హోలీకి సహజ రంగులే సరైనవి: మంత్రి కొండా సురేఖ

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమైన సూచనలు చేశారు. రసాయనాలు కలిగిన రంగులు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటూ, ...

“సురక్షితంగా చేరుకున్నా”– ఎక్స్‌లో సింధు పోస్ట్..!!

“సురక్షితంగా చేరుకున్నా”– ఎక్స్‌లో సింధు పోస్ట్..!!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. మంగళవారం ఆమె బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఈ విషయాన్ని ...

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ నుంచి హోలీ శుభాకాంక్షలు

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరపున హోలీ శుభాకాంక్షలు

రంగుల పండుగ హోలీ సందర్భంగా శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తమ కస్టమర్లు, భాగస్వాములు మరియు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ ఒక ప్రత్యేక సందేశాన్ని ...

పెరిగిన కరెంటు ఖాతా లోటు… ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

పెరిగిన కరెంటు ఖాతా లోటు… ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

దేశ కరెంటు ఖాతా లోటు (CAD) 2025 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 13.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.19 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది జీడీపీలో 1.3 శాతంకి ...

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ...

ఐటీ హబ్‌ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా హైదరాబాద్‌ భారీ అడుగు..!!

ఐటీ హబ్‌ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా హైదరాబాద్‌ భారీ అడుగు..!!

హైదరాబాద్‌ ఐటీ రంగం మరో మైలురాయిని చేరుకుంటోంది. కేవలం టెక్నాలజీ సేవల కేంద్రంగా కాకుండా, ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోందని Hyderabad Software Enterprises Association (హైసియా) ...

భారతీయుల కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

భారతీయుల కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. అబుదాబి నుంచి ఢిల్లీకి ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌ ...

సౌదీ రాజధాని రియాద్‌ ఎంబసీపై ఇరాన్‌ దాడి

సౌదీ రాజధాని రియాద్‌ ఎంబసీపై ఇరాన్‌ దాడి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన తాజా డ్రోన్‌ దాడి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చింది. అమెరికా–ఇజ్రాయెల్‌ మరియు ఇరాన్‌ మధ్య ...

Page 148 of 207 1 147 148 149 207

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News