Tag: Andhra pradesh

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్త విధానాలు అమలు చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయాల్లో దేవాలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ...

Read moreDetails

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి

మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోనీ (20) తన నివాస గదిలో ఉరివేసుకుని ప్రాణాలు ...

Read moreDetails

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం – చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

పహల్గాం ఉగ్రదాడి కేసులో గో ప్రో కెమెరాల వినియోగం బయటపడటం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు తమ కదలికలను రికార్డు చేసేందుకు ఈ ...

Read moreDetails

రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముంబయి నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఎమిరేట్స్ EK501 విమానం గల్ఫ్ ఆఫ్ ...

Read moreDetails

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం సమీప క్యూలైన్‌లో భక్తుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు ...

Read moreDetails

ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం ఇప్పుడు సముద్ర రవాణాపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఒమన్‌ తీర ప్రాంతాలకు సమీపంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి ...

Read moreDetails

ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఏఈలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్‌ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వాతావరణం ఏర్పడింది. ...

Read moreDetails
Page 22 of 99 1 21 22 23 99

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist