Tag: AndhraPradeshNews

అప్పన్న స్వామి చందనోత్సవం 2026.. తొలి విడత గంధ సమర్పణకు సన్నాహాలు

నిత్యం చందనంలో కొలువైన సింహాద్రినాథుడి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత సమర్పణకు అవసరమైన సుగంధభరిత శ్రీగంధాన్ని సిద్ధం చేసే ప్రక్రియకు ఆలయ వైదికులు శ్రీకారం చుట్టనున్నారు.చైత్ర ...

Read moreDetails

గుడివాడ యువకుడు హరియాణాలో దారుణ హత్య… కుటుంబంలో విషాదం

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువకుడు హరియాణా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.గుడివాడ బేతవోలు ...

Read moreDetails

న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ అనుమానాస్పద మృతి… హత్యగా అనుమానం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో ఒంగోలుకు చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, ...

Read moreDetails

కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం… నిందితుడిపై పోలీసులు కాల్పులు

కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన దారుణ ఘటనలో ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. బాలికను హత్య చేసిన కేసులో అరెస్టయిన వెంకటేశ్‌ను శనివారం తెల్లవారుజామున ఒక ...

Read moreDetails

భూసమీకరణ రెండో విడతకు శుభారంభం… భారీ స్పందన

రెండో విడత భూసమీకరణ కార్యక్రమానికి తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో శుభారంభం లభించింది. గ్రామ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తొలి రోజే సుమారు వెయ్యి ఎకరాల భూమికి ...

Read moreDetails

పల్నాడులో దారుణం: రైతు కష్టార్జితం కాజేసిన దొంగ!

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జొన్నలగడ్డ బైపాస్ వద్ద ఓ రైతు వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి రూ.5 లక్షలు దొంగలించిన ఘటన కలకలం రేపింది. ...

Read moreDetails

సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమాన్ని ప్రతి నెల 4వ శనివారం నిర్వహించాలని సూచించారు. ఈ ...

Read moreDetails

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు పరాజయం

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సంబంధిత పలు పిటిషన్లలో పరాజయం చెందారు. హైకోర్టు, ఆయన మూడు వాదనలను విచారణార్హత లేని కారణంగా కొట్టివేసింది. ఆళ్ల ...

Read moreDetails

44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు

తెలుగు ప్రజల ఆత్మగౌరవం, అన్ని వర్గాల సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుని ఏర్పడిన తెలుగుదేశం పార్టీ (తెదేపా) రాష్ట్ర సర్వతొముఖ అభివృద్ధి కోసం ముందుకు సాగుతుందని ప్రజాప్రతినిధులు, నాయకులు వెల్లడించారు. ...

Read moreDetails

ఆదోని, పత్తికొండ, కర్నూలులో తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

ఆదోని పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ (తెదేపా) 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ విగ్రహానికి ఆదోని తెదేపా ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ...

Read moreDetails
Page 3 of 10 1 2 3 4 10

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist