Tag: AP development

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక భాగస్వాములు కావాలని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా వివిధ ...

Read moreDetails

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని, ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పవన విద్యుత్‌ రంగానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. సుజ్లాన్‌ సంస్థ రూ.10 వేల కోట్ల వ్యయంతో మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో పవన ...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

అమెరికాలోని ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏపీటీఎస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహన్‌కృష్ణ ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, సాంకేతిక రంగంలో ...

Read moreDetails

స్వర్ణాంధ్ర విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్టు కీలక మైలురాయి: మోదీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు ఇది శుభదినమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ...

Read moreDetails

వైజాగ్‌ను రాజధానిగా విశాఖ ప్రజలే తిరస్కరించారు: ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (జనసేన) లోక్‌సభలో అమరావతి బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య వ్యాఖ్యలు వైకాపా ప్రకటించిన విశాఖపట్నం రాజధాని ...

Read moreDetails

ప్రజల నమ్మకాన్ని ఎవరూ చెరిపేయలేరు.. అమరావతికి చట్టబద్ధమైన భరోసా!

రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (భాజపా) శ్రద్ధగల వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, అమరావతికి చట్టబద్ధతను రాజకీయ కారణాలతో కాకుండా నైతిక, రాజ్యాంగ కారణాల వల్ల కోరుతున్నట్లు ...

Read moreDetails

అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు.. నేడు పార్లమెంటులో బిల్లు!

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ...

Read moreDetails

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆర్టీజీఎస్‌ (RTGS) వ్యవస్థ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ...

Read moreDetails

2002 నుంచి 2026 వరకు.. అమరావతిలో చరిత్రాత్మక భేటీ

అమరావతి వేదికగా జరిగిన ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన తొలి భేటీ తర్వాత మళ్లీ ఈ కలయిక ...

Read moreDetails

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News