రాశి ఫలాలు – మీనం
July 31, 2026
రాశి ఫలాలు – మేషం
July 31, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ...
Read moreDetailsరాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాల్లో వేసవి కాలాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే ...
Read moreDetailsతెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ వాతావరణ ప్రభావం కారణంగా ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి ...
Read moreDetailsదేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి ...
Read moreDetailsభానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన ...
Read moreDetailsవిజయనగరం జిల్లా Cheepurupalli మండలంలో శుక్రవారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పీకే పాలవలసతో పాటు పలు గ్రామాల్లో సాగు ...
Read moreDetailsరాష్ట్రంలో ఎండలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే నాలుగు ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పల్నాడు ...
Read moreDetailsవాయవ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి ...
Read moreDetailsరాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మార్కాపురం జిల్లాలోని కంభం ప్రాంతంలో ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం నగరంలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net