Tag: AyodhyaRamMandir

ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా రామమందిరంలో కొత్త నిబంధనలు

అయోధ్యలోని రామమందిరంలో ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా పూజా విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో పూజారులు రామానందాచార్య సంప్రదాయం ప్రకారం ...

Read moreDetails

అయోధ్య రామ మందిరం హుండీ లెక్కింపు సిబ్బందిలో కలకలం.. 20 మందికిపైగా రాజీనామా

అయోధ్యలోని రామ మందిర హుండీ లెక్కింపు ప్రక్రియపై విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో కలకలం కొనసాగుతోంది. లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బందిలో సగానికి పైగా రాజీనామా చేయడంతో ...

Read moreDetails

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది. భక్తులు ఆలయానికి సమర్పించిన నగదు విరాళాల లెక్కింపులో జరిగిన ...

Read moreDetails

రామాలయ విరాళాల కేసుపై యోగి ఫైర్‌.. విపక్షాలపై తీవ్ర విమర్శలు

అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. రామాలయ విరాళాల ...

Read moreDetails

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియామకం

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టులో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన రాజీనామాను ట్రస్టు ...

Read moreDetails

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్‌

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఆధారాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ...

Read moreDetails

అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగంపై బీజేపీ క్షమాపణ చెప్పాలి: పొన్నం ప్రభాకర్‌

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆస్తుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నైతిక ...

Read moreDetails

అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News