Tag: BreakingNews

ఇరాన్ యుద్ధం ముగింపు దశలోకి: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇది నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగవచ్చని ...

Read moreDetails

యుద్ధం కారణంగా నిలిచిపోయిన శ్రీలంక–అఫ్గానిస్థాన్ సిరీస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ క్రీడలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో జరుగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లు భద్రతా కారణాల వల్ల రద్దు కావడం ...

Read moreDetails

చమురు ధరల ఊరటతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). చమురు ధరల పెరుగుదల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు నేటి ట్రేడింగ్‌లో ...

Read moreDetails

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కమ్యూనిటీ హాల్ ప్రారంభం!

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూలకపేట ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. శ్రీరంగం ...

Read moreDetails

80 ఏళ్ల వండర్ ఉమెన్: అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర !

సాధారణంగా 80 ఏళ్లు వచ్చాయంటే.. చేతిలో కర్ర పట్టుకుని, నడవడానికే ఇబ్బంది పడే వృద్ధులను మనం చూస్తుంటాం. కానీ, నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ గారు ...

Read moreDetails

అమ్మాయి డిగ్రీ సాధిస్తే… ఇంటి ముందు నేమ్‌ప్లేట్

హర్యానాలోని ఒక గ్రామం బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి డిగ్రీ పూర్తి చేస్తే ఆమె ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

ఉప్పల్‌లో సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 ఘనంగా ప్రారంభం

చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

వెనెజువెలా గోల్డ్ డీల్.. అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం

అమెరికాకు వెనెజువెలా నుంచి భారీగా బంగారం చేరింది. దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.923 కోట్లు) విలువైన బంగారం యూఎస్‌కు చేరిందని అమెరికా హోం మంత్రి ...

Read moreDetails
Page 14 of 58 1 13 14 15 58

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist