Tag: BreakingNews

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Andhra Pradesh లోని Kakinada district లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న మహిళా కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న ...

Read moreDetails

ఇంధన ధరల పెంపుపై గిగ్ వర్కర్ల ఆగ్రహం

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ గిగ్ వర్కర్లు ఐదు గంటలపాటు ...

Read moreDetails

భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్

Narendra Modi చేపట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన భారత్‌కు ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో కీలక ఫలితాలను అందించింది. ఈ పర్యటన సందర్భంగా భారత్ మరియు United ...

Read moreDetails

పార్టీని మళ్లీ కొత్తగా నిర్మిస్తా: మమతా బెనర్జీ

Mamata Banerjee నేతృత్వంలోని All India Trinamool Congress ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో పార్టీ అంతర్గత పరిస్థితులపై ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రజలపై భారంగా మారింది: రేవంత్‌రెడ్డి

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెంపు సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతుందని, ఇప్పటికే ...

Read moreDetails

మోదీ విమానానికి ఫైటర్ జెట్ ఎస్కార్ట్.. యూఏఈ ఘన స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా అబుదాబిలో ఘన స్వాగతం లభించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి వాయుసేనకు ...

Read moreDetails

ఇంటర్ ఫలితాల్లో భారీ తప్పిదం..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటుచేసుకున్న భారీ తప్పిదం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య అనే విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం ...

Read moreDetails

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి ...

Read moreDetails

అమెరికా మళ్లీ శక్తివంతమైన దేశంగా మారింది: ట్రంప్

అమెరికా పతనం అంచున ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ...

Read moreDetails

మోదీ వసూళ్లు మొదలు.. ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆగ్రహం

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీసింది. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్, తృణమూల్ ...

Read moreDetails

కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ప్రాజెక్టులను పూర్తి చేయండి: ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్న అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఒక్కో టిమ్స్ ...

Read moreDetails

వారానికి 100కు పైగా విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

గగనతల పరిమితులు, పెరుగుతున్న విమాన ఇంధన ధరల ప్రభావంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. 7 అంతర్జాతీయ మార్గాల్లో వారానికి 100కు పైగా విమాన సర్వీసులను తాత్కాలికంగా ...

Read moreDetails

హెచ్‌పీసీఎల్‌కు రికార్డు లాభాలు.. ఒక్క ఏడాదిలో భారీ వృద్ధి

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, మార్కెటింగ్ పనితీరు కారణంగా కంపెనీ ...

Read moreDetails

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ...

Read moreDetails

సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

అమెరికాలో ప్రముఖ టెక్, రిటైల్ దిగ్గజ కంపెనీల్లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయి. నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మంది ఉద్యోగులను ...

Read moreDetails

పల్నాడు జిల్లాలో విషాదం.. మంటల్లో రైతు సజీవ దహనం

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న పంట కోత అనంతరం పొలంలో ఉన్న వ్యర్థాలను దహనం చేయడానికి వెళ్లిన రైతు వి. ...

Read moreDetails

ఒంగోలులో దారుణం.. మహిళా ఉద్యోగిని హత్య కలకలం

ఒంగోలులో నీటిపారుదల శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న బొల్లేటిపల్లి ఆదిలక్ష్మి (35) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం నుంచి ఆమె అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు ...

Read moreDetails

కూకట్‌పల్లిలో సంచలనం.. కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై అరెస్ట్

కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఎస్సై సన్నెదాన సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 బ్యాచ్‌కు ...

Read moreDetails

యూపీలో వాతావరణ విలయం.. ఒక్కరోజే 89 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో అకాల వర్షాలు, తీవ్రమైన గాలిదుమారం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 89 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. 114 ...

Read moreDetails

అమెరికా-చైనా సంబంధాల్లో కీలక మలుపు.. రెండు గంటలపాటు ట్రంప్‌, జిన్‌పింగ్‌ సమావేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తూ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తైవాన్ అంశం ప్రధాన చర్చగా ...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధిని దాటి భారత్‌కు వస్తున్న భారీ ఎల్‌పీజీ నౌక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్‌కు రావాల్సిన భారీ ఎల్‌పీజీ ట్యాంకర్‌ ‘ఎంవీ సన్‌షైన్‌’ హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, ...

Read moreDetails

విదేశీ పర్యటనల ముందు వాన్స్‌ కోసం ట్రంప్‌ సీక్రెట్‌ లెటర్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతిసారీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కోసం ట్రంప్‌ ...

Read moreDetails

మెక్రాన్‌-బ్రిజట్‌ మధ్య చిర్రుబుర్రులాటపై కొత్త ట్విస్ట్‌

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌, ఆయన సతీమణి బ్రిజట్ మధ్య జరిగిన వైరల్ ఘటనపై తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో సోషల్ మీడియాలో వైరల్ ...

Read moreDetails

ఎర్రకోట పేలుడు కేసులో ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు

గతేడాది దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసిన దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ‘ఆపరేషన్‌ హెవెన్లీ హింద్‌’ పేరిట ...

Read moreDetails

కేరళ కాంగ్రెస్‌లో సీఎం పదవిపై తీవ్ర చర్చలు

కేరళలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కాంగ్రెస్ పార్టీ గురువారం కీలక ప్రకటన చేయనుంది. కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ, అంతర్గత చర్చల మధ్య పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ...

Read moreDetails

నల్లకోటుతో హైకోర్టుకు చేరుకున్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు నల్లకోటుతో రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు ...

Read moreDetails

మూడో దశ ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, ...

Read moreDetails

కొత్త టోయింగ్‌ పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం

రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్‌ చేయడం, బ్రేక్‌డౌన్‌ అయిన వాహనాలను రోజుల తరబడి వదిలేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ...

Read moreDetails

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు

పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు వేగం పుంజుకున్నాయి. మునిగేపల్లి సర్పంచ్‌ గంగా స్రవంతి తన అనుచరులతో కలిసి గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీకేజీపై కేంద్ర ప్రభుత్వంపై భారాసవి ఆగ్రహం

నీట్‌ (యూజీ) పరీక్ష రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (భారాసవి) నాయకులు హైదరాబాద్‌లోని గవర్నర్‌ కార్యాలయం లోక్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. ...

Read moreDetails

జులైలో సీపీగెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహణ

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సీపీగెట్‌-2026కు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 7 సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్‌, కొత్తగూడెం ...

Read moreDetails

వనపర్తిలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం

చదువుతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రతి ఇంటిని ఒక చిన్న గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని ఆయన ...

Read moreDetails

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

జడ్‌ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ తన వాహనశ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ...

Read moreDetails

ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 40కిపైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ...

Read moreDetails

కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన

నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ...

Read moreDetails

హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట డివిజన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మధురానగర్‌లో ఉన్న భార్గవి లేడీస్ హాస్టల్ భవనం టెర్రస్‌పై నివసిస్తున్న హారిక (40) ...

Read moreDetails

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,793 కోట్లకు చేరగా, ...

Read moreDetails

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను ఖండించిన యూఏఈ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూఏఈలో రహస్యంగా పర్యటించారన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని యునైటెడ్ ...

Read moreDetails

తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న అసెంబ్లీ బలపరీక్షలో అధికార పార్టీ టీవీకే ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, టీవీకేకు అనుకూలంగా 144 ...

Read moreDetails

ప్రధాని పిలుపుతో కాన్వాయ్‌లు కుదించిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ...

Read moreDetails

సూర్య సినిమా మార్నింగ్‌ షోలు రద్దు.. క్షమాపణలు చెప్పిన టీమ్‌

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) విడుదలకు ముందే అనుకోని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. నేడు ప్రేక్షకుల ముందుకు ...

Read moreDetails

ఈవీ వైపు భారీ మలుపు.. దిల్లీ కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ

దేశ రాజధాని దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2026–30 ...

Read moreDetails

యూరప్ సముద్రగర్భ మార్కెట్లోకి అదానీ పోర్ట్స్ భారీ ఎంట్రీ

యూరోప్‌లో ప్రత్యేకమైన సముద్రగర్భ, తీరప్రాంత సేవల విభాగంలోకి ప్రవేశించేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణ ...

Read moreDetails

దేశీయ నౌకలకు రక్షణ కవచం.. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ప్రారంభం

అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో, ముఖ్యంగా యుద్ధ ప్రాంతాలు మరియు అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే భారతీయ నౌకలకు బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం ...

Read moreDetails

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలతో దూసుకెళ్తున్నాయి

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచాయి. వరుసగా నాలుగో సంవత్సరం లాభాల్లో కొనసాగుతూ మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర ...

Read moreDetails

నల్లకొంగల వేటకు వెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం

పుంగనూరు మండలంలో జరిగిన విషాద ఘటన గ్రామాన్ని కుదిపేసింది. వేసవి సెలవుల సందర్భంగా ఉల్లాసంగా బయటకు వెళ్లిన ఇద్దరు బాలురు చెరువు వద్ద నల్లకొంగల పిల్లలను చూసి ...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

ప్రకాశం జిల్లా పొదిలి-మార్కాపురం రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గోగినేనివారిపాలెంకు చెందిన ఐదుగురు స్నేహితులు ...

Read moreDetails

అత్యంత శక్తివంతమైన ‘సార్మాట్‌’ క్షిపణి పరీక్షించిన రష్యా

రష్యా తన అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘సార్మాట్‌’ను విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అస్త్రంగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ...

Read moreDetails

ఇరాన్‌పై అమెరికా కొత్త వ్యూహం.. ‘ఆపరేషన్‌ స్లెడ్జ్‌ హ్యామర్‌’ సిద్ధం?

ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో జరిగిన దాడుల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం ...

Read moreDetails

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ల కలకలం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కువైట్‌లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన బుబియాన్‌ దీవిలోకి ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ నేవీ సిబ్బంది చొరబడేందుకు ప్రయత్నించారని కువైట్‌ ...

Read moreDetails
Page 13 of 44 1 12 13 14 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News