Tag: CivilSupplies

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త ...

Read moreDetails

రేషన్‌ దుకాణాల్లో మినీ మార్టులు.. పౌరసరఫరాల శాఖ అనుమతులు

రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల రూపురేఖలు మార్చేందుకు పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. రేషన్‌ షాపులను కేవలం నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాలుగా కాకుండా, వినియోగదారులకు మరిన్ని ...

Read moreDetails

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు ...

Read moreDetails

9 ఏళ్ల నిరీక్షణకు తెర – గంటల్లోనే రేషన్ కార్డు అందించిన మంత్రి నాదెండ్ల

గుంటూరు జిల్లా తెనాలిలో తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న ఒక కుటుంబ సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి Nadendla Manohar జోక్యంతో ...

Read moreDetails

రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్‌రావు

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి T. Harish Rao ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ...

Read moreDetails

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ధాన్యం విషయంలో కేవలం మద్దతు ధర (MSP) ప్రకటించడానికే పరిమితమవుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి N. Uttam Kumar Reddy విమర్శించారు. రాష్ట్ర ...

Read moreDetails

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర ...

Read moreDetails

గ్యాస్ సరఫరాలో అవకతవకలకు చెక్ – మంత్రి మనోహర్ హెచ్చరిక

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టుతూ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్న వారిపై ...

Read moreDetails

రేషన్‌ కార్డుదారులకు రూ.20కే గోధుమ పిండి: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్‌ కార్డుదారులకు కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నామని, ఇది పాలిష్‌ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News