Tag: Compensation

పిజ్జా మూడు అంగుళాలు తగ్గిందని ఫిర్యాదు.. రూ.10,520 పరిహారం

ఉత్తరాఖండ్‌లో ఓ వినియోగదారుడు ఆర్డర్‌ చేసిన పరిమాణంలో పిజ్జా అందకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. 10 అంగుళాల పిజ్జా ఆర్డర్‌ చేయగా.. 7 అంగుళాల పిజ్జా మాత్రమే ...

Read moreDetails

1,600 కుటుంబాలకు పరిహారం.. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600 ...

Read moreDetails

బ్యాంకు నిర్లక్ష్యంతో నష్టం జరిగిందా? రూ.30 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం

బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో లోపాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఖాతాదారులకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త రిజర్వ్‌ బ్యాంక్‌ ...

Read moreDetails

లక్షల మందికి నీళ్లివ్వాలంటే.. 7,321 కుటుంబాల త్యాగం

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్‌ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప ...

Read moreDetails

విద్యుత్‌ ప్రమాదాల కేసుల్లో పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకత్వం.

కరెంట్‌ షాక్‌ వల్ల జరిగే ప్రమాదాల్లో విద్యుత్‌ సంస్థల బాధ్యతను పూర్తిగా తోసిపుచ్చలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రతి ఘటనలోనూ, ఎలాంటి మినహాయింపులు లేకుండా విద్యుత్‌ ...

Read moreDetails

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేత

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మంగళవారం ఆర్డీవో ...

Read moreDetails

కాళేశ్వరం నిర్వాసితుల కేసు.. హైకోర్టులో కీలక విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్ ...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ...

Read moreDetails

నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్: మొంథా తుపాన్‌ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న జూపాక ప్రాంతాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, భారీ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News