Tag: Crime News

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం: భార్య, అత్తలను కత్తితో కిరాతకంగా చంపిన భర్త.

తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న భార్య, అత్త హత్యల ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ...

Read moreDetails

ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ ఆపరేషన్‌..రూ.5 కోట్ల దుంగలు స్వాధీనం..!

కర్ణాటకలో వ్యూహాత్మక ఆపరేషన్‌ నిర్వహించిన ఏపీ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ భారీ మొత్తంలో అక్రమ దుంగలను స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను ...

Read moreDetails

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు: 18 మంది కార్మికుల దుర్మరణం.

నాగ్‌పూర్‌లోని Nagpur పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నగరానికి చెందిన SBL Energy Limited పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌లోని డిటోనేటర్ ప్యాకింగ్ విభాగంలో ...

Read moreDetails

తల్లి–కొడుకు మధ్య వాగ్వాదం… విషాదాంతం

సమాజాన్ని షాక్‌కు గురిచేసే అమానుష ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు హద్దులు దాటడంతో ఓ వ్యక్తి తన కన్నతల్లిపైనే క్రూరంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా ...

Read moreDetails

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి

బాపట్ల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాడరేవు–పిడుగురాళ్ల మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం… ...

Read moreDetails

పంజాబ్ తరగతి గదిలో కాల్పులు.. విద్యార్థి మృతి

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ తరగతి గదిలోనే విద్యార్థి తుపాకీతో కాల్చడంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం: షాకింగ్‌గా 6 మందికి తీవ్ర గాయాలు, మద్యం మత్తు ఆరోపణలు

కాన్పూర్ రోడ్డు ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో VIP రోడ్డుపై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం ...

Read moreDetails

రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య | సోదరుడి చేతిలో న్యాయవాది స్వప్న మృతి

రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్న (34) ...

Read moreDetails

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

 ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో విషాదానికి దారి తీసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించారన్న కారణంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో సంచలనం సృష్టించింది.పోలీసుల వివరాల ...

Read moreDetails

విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక మలుపు | ఆరుగురు విద్యార్థులు, కళాశాల యాజమాన్య ప్రతినిధుల అరెస్టు

పోరంకిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మొల్లి పవన్‌కుమార్‌ (17) ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తోటి విద్యార్థుల దాడులు, మానసిక వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist