Tag: Crime News

బీమా బోనస్ పేరుతో మోసం..ప్రొఫెసర్‌ను మోసం చేసిన నిందితుడు అరెస్ట్!

ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌, ఎంబీఏ చదివిన వ్యక్తి వ్యసనాలకు బానిసై చివరకు మోసాల బాట పట్టి కటకటాల పాలయ్యాడు. బీమా పాలసీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ...

Read moreDetails

భార్యపై అనుమానంతో హత్య కుట్ర..టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన వ్యాపారి!!

భార్య చేసిన ద్రోహాన్ని భరించలేక ఒక వ్యక్తి ఆమెను, ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని హత్య చేయాలని కుట్ర పన్నిన ఘటన నగరంలో వెలుగుచూసింది. అయితే నగర ...

Read moreDetails

రూ.66 లక్షల బీమా కోసం భర్తను కారుతో ఢీకొట్టించిన భార్య!!

ఖమ్మం జిల్లాలో బీమా సొమ్ము కోసం భార్య భర్తను హత్య చేయించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భర్త త్వరలో చనిపోతాడని భావించిన భార్య, ...

Read moreDetails

విజయవాడలో పోలీసులపై కాల్పుల యత్నం.. నిందితుడు అదుపులో!

విజయవాడ నగరంలో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా పోలీసులు, ఈగల్‌ టీమ్‌ సంయుక్తంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ...

Read moreDetails

అనారోగ్య బాధలు తట్టుకోలేక ఘోర నిర్ణయం తీసుకున్న భర్త!!

ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తనను ఆత్మహత్య చేసుకోనీయడంలేదని భావించి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, అనంతరం తానే ...

Read moreDetails

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం: భార్య, అత్తలను కత్తితో కిరాతకంగా చంపిన భర్త.

తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న భార్య, అత్త హత్యల ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ...

Read moreDetails

ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ ఆపరేషన్‌..రూ.5 కోట్ల దుంగలు స్వాధీనం..!

కర్ణాటకలో వ్యూహాత్మక ఆపరేషన్‌ నిర్వహించిన ఏపీ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ భారీ మొత్తంలో అక్రమ దుంగలను స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను ...

Read moreDetails

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు: 18 మంది కార్మికుల దుర్మరణం.

నాగ్‌పూర్‌లోని Nagpur పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నగరానికి చెందిన SBL Energy Limited పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌లోని డిటోనేటర్ ప్యాకింగ్ విభాగంలో ...

Read moreDetails

తల్లి–కొడుకు మధ్య వాగ్వాదం… విషాదాంతం

సమాజాన్ని షాక్‌కు గురిచేసే అమానుష ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు హద్దులు దాటడంతో ఓ వ్యక్తి తన కన్నతల్లిపైనే క్రూరంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా ...

Read moreDetails

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి

బాపట్ల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాడరేవు–పిడుగురాళ్ల మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం… ...

Read moreDetails

పంజాబ్ తరగతి గదిలో కాల్పులు.. విద్యార్థి మృతి

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ తరగతి గదిలోనే విద్యార్థి తుపాకీతో కాల్చడంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం: షాకింగ్‌గా 6 మందికి తీవ్ర గాయాలు, మద్యం మత్తు ఆరోపణలు

కాన్పూర్ రోడ్డు ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో VIP రోడ్డుపై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం ...

Read moreDetails

రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య | సోదరుడి చేతిలో న్యాయవాది స్వప్న మృతి

రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్న (34) ...

Read moreDetails

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

 ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో విషాదానికి దారి తీసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించారన్న కారణంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో సంచలనం సృష్టించింది.పోలీసుల వివరాల ...

Read moreDetails

విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక మలుపు | ఆరుగురు విద్యార్థులు, కళాశాల యాజమాన్య ప్రతినిధుల అరెస్టు

పోరంకిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మొల్లి పవన్‌కుమార్‌ (17) ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తోటి విద్యార్థుల దాడులు, మానసిక వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు ...

Read moreDetails

‘ఆమె’ కోసం గాడితప్పిన జ్యోతిషుడు | దాడి కేసులో కమలాకర్ భట్ అరెస్ట్

ప్రఖ్యాత జ్యోతిషుడు కమలాకర్ భట్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. కర్ణాటకలోని సిద్ధాపుర ఠాణా పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. కమలాకర్ భట్ తన అనుచరులతో కలిసి చేసిన దాడిలో వసంత్ నాయక్ ...

Read moreDetails

తల్లి కోసం ప్రతీకారం.. 16 కత్తిపోట్లు.. యువకుడి దారుణ హత్య

పదేళ్ల క్రితం తన తల్లిని తీసుకెళ్లి కుటుంబాన్ని ఛిద్రం చేసిన వ్యక్తిపై లోపలే మండుతున్న ప్రతీకార అగ్నిని దాచుకున్న ఓ యువకుడు, చివరకు దాన్ని భయంకరమైన హత్యగా ...

Read moreDetails

ముంబై కోస్టల్ రోడ్లో మెర్సిడెస్ బీభత్సం : 17 ఏళ్ల మైనర్ డ్రైవింగ్ వల్ల ముగ్గురికి గాయాలు!

ముంబై కోస్టల్ రోడ్ టన్నల్‌లో వేగంగా వెళ్తున్న ఒక మెర్సిడీస్ కార్ ప్రమాదానికి గురైంది. ఈ కారును 17 ఏళ్ల మైనర్ నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. వేగ ...

Read moreDetails

విజయవాడ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హత్య | మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ

విజయవాడ – నగరంలోని విజయవాడ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తారాపేట సౌత్‌ వైపు మద్యం మత్తులో స్నేహితులు సాయి, రాము మధ్య ఘర్షణ జరగడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ...

Read moreDetails

రాంచీలో కలకలం: లాయర్ కుటుంబ ఆత్మహత్యాయత్నం

రాంచీ – ఝార్ఖండ్ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘటనలో, ఝార్ఖండ్ హైకోర్టుకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో ఆత్మహత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుమారుడు మృతి ...

Read moreDetails

కమలాపూర్ జూనియర్ కళాశాలలో విషాదం.. అధ్యాపకుడు కుప్పకూలి మృతి

కమలాపూర్‌లో సోమవారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభా ఫులే బీసీ సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ...

Read moreDetails

ఒంటరితనం రాసిన మరణశాసనం | హైదరాబాద్‌లో తల్లీబిడ్డల బలవన్మరణం

హైదరాబాద్ – చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకున్న తల్లీబిడ్డల బలవన్మరణం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మానసిక కుంగుబాటు, ఒంటరితనం కారణంగానే తల్లి తన ఇద్దరు ...

Read moreDetails

కామారెడ్డిలో దారుణ హత్య | చెత్తకుప్పలో ముక్కలుగా మృతదేహం లభ్యం

కామారెడ్డిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సంచిలో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన ...

Read moreDetails

విదేశాల్లో విషాదం: అమెరికాలో గొల్లపూడి వాసి కన్నుమూత

గొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ...

Read moreDetails

మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో : స్వాట్ కమాండో కాజల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

న్యూఢిల్లీ – దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి (27) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అంకుర్ డంబెల్ దాడి చేసి హత్య ...

Read moreDetails

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం.

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి ...

Read moreDetails

ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి.

మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో ...

Read moreDetails

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో బుధవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం ...

Read moreDetails

వరంగల్‌లో విషాద ఘటన.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి.

మట్టెవాడ: వరంగల్‌లో విషాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న ఓ వైద్యురాలు మృతి చెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ...

Read moreDetails

క్రైమ్ న్యూస్: మహిళా న్యాయవాదిపై సైబర్ ముఠా దాడి – రూ.52 లక్షల మోసం, అరెస్టులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ఫైసింగ్‌లో అంతర్రాష్ట్ర సైబర్ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఇటీవల ఒక మహిళా న్యాయవాది ఫోన్ ద్వారా ఈ ముఠా సభ్యుల బెదిరింపులకు ...

Read moreDetails
Page 2 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News