Tag: Crime News

ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. హంతకులు పదో తరగతి విద్యార్థులే!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ...

Read moreDetails

గోదావరిలో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు.. ఇంజినీర్‌ కుటుంబంలో ఇద్దరి ఆచూకీపై ఉత్కంఠ

రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకిన పిఠాపురం పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ టి.నూకరాజు మృతదేహానికి పంచనామా పూర్తయింది. అయితే ఆయన భార్య మీనా, కుమార్తె ...

Read moreDetails

చిక్కబాణవారలో విషాదం.. తండ్రి, నాలుగేళ్ల కుమారుడు మృతి.. భార్యపై కేసు

బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో భర్త, నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతులను అభినందన్‌, ఆయన నాలుగేళ్ల కుమారుడిగా పోలీసులు ...

Read moreDetails

తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టివేత.. లారీ క్యాబిన్‌లో రహస్య బాక్స్‌

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి ...

Read moreDetails

ఉద్యోగం దొరకలేదని కిడ్నాప్‌ డ్రామా.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు

నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బు రాబట్టేందుకు తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ నాటకం ఆడాడు. అయితే ...

Read moreDetails

దృష్టి మళ్లించి చోరీలు.. నిందితుల నుంచి రూ.7.40 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్‌లో అమాయకుల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను చోరీ చేస్తున్న ముఠాను లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న ...

Read moreDetails

రిటైర్మెంట్‌ వేళ విషాదం.. రోకలిబండతో భర్తపై దాడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన వివాదం చివరకు భర్త హత్యకు దారితీసింది. హనుమాన్‌ నగర్‌లో ఓ ...

Read moreDetails

అంజనం వేయించారన్న విషయం తెలిసి.. చోరీ సొమ్మును వదిలేసిన దుండగులు

నరసరావుపేటలో జరిగిన ఓ చోరీ ఘటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చేతబడి చేస్తారన్న భయంతో దుండగులు తాము దొంగిలించిన బంగారం, నగదును తిరిగి బాధితులకే అప్పగించినట్లు సమాచారం. ...

Read moreDetails

షాకులు, కర్రతో దాడి.. భర్తను చంపి దొంగలపై నింద

దక్షిణ దిల్లీలోని సంగమ్‌ విహార్‌ ప్రాంతంలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసి.. ఆ నేరాన్ని ...

Read moreDetails

ఇన్‌స్టాలో మొదలైన ప్రేమ.. తల్లీకూతుళ్ల ప్రాణాలు తీసిన వివాదం

సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఆపై రహస్య వివాహానికి దారితీసింది. చివరకు అదే సంబంధం తల్లీకూతుళ్ల హత్యకు కారణమైంది. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా ...

Read moreDetails

అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న మహిళ

వరకట్న వేధింపులు, భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి ...

Read moreDetails

‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితిని అంచనా ...

Read moreDetails

ప్రియురాలిపై కక్షతో కిరాతకం.. కత్తితో పొడిచి హత్య

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో యువకుడు ఆమెపై కక్ష ...

Read moreDetails

రీల్స్‌ చూస్తూ కాలం గడుపుతోందని.. భార్యను హతమార్చిన భర్త

బెంగళూరులో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. రీల్స్‌ చూస్తూ ఇంటి పనులు, వంటపై శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపిస్తూ ...

Read moreDetails

తుపాకీతో బెదిరించి న్యాయవాది దంపతుల్ని బంధించి.. రూ.3.15 కోట్ల దోపిడీ

హరియాణాలోని కురుక్షేత్రలో ఓ సీనియర్ న్యాయవాది ఇంట్లో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఇంట్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు తుపాకీతో న్యాయవాది భార్యను బెదిరించి ...

Read moreDetails

తాళం వేసిన ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో కలకలం

బెంగళూరులోని బగలగుంటె ప్రాంతంలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఓ డూప్లెక్స్‌ ఇంట్లో దాదాపు ఏడాది క్రితం మృతి చెందినట్లు భావిస్తున్న 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యమైంది. ...

Read moreDetails

ఆస్తి కోసం అత్తను హతమార్చిన అల్లుడు

సత్తుపల్లి మండలం తుమ్మూరులో ఆస్తి వివాదం హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన వెదుళ్ల వెంకట నరసమ్మ (60) మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ...

Read moreDetails

కస్టమర్ల ముసుగులో కిలాడీ ముఠా.. నగల షాపులో చోరీ

వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ఓ నగల దుకాణంలో ఐదుగురు మహిళలు చోరీకి పాల్పడ్డారు. బురఖాలు ధరించి కస్టమర్ల మాదిరిగా షాపులోకి వచ్చిన వారు పలు రకాల బంగారు ...

Read moreDetails

60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం

అనకాపల్లి జిల్లా గవరపాలెంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. విజ్ఞాన సమితి సమీపంలోని ఇంట్లో పెంటకోట సత్యవతి కుటుంబసభ్యులతో కలిసి మేడపై నిద్రించారు. ఇదే అదనుగా ...

Read moreDetails

వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త

భర్తను హత్య చేసేందుకు భార్య తన ప్రియుడితో కలిసి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుట్ర వాట్సాప్ చాట్‌లతో వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ...

Read moreDetails

పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి

పల్నాడు జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. గుంటూరులోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న బాల సైదులు.. అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ...

Read moreDetails

మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

ఉత్తర్‌ప్రదేశ్‌లో మూఢనమ్మకాలు మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన కుటుంబ సభ్యులు, చికిత్స పేరుతో ఓ బాబా వద్దకు తీసుకెళ్లడం ...

Read moreDetails

తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడిపై అమానుషంగా దాడి చేయడం ...

Read moreDetails

రోడ్డుపైనే దారుణం.. కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి హత్య

హైదరాబాద్‌లో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమేర్‌ (35) అనే వ్యక్తిపై సుమన్‌ ...

Read moreDetails

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ హోటల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రూమ్‌ బుకింగ్‌ కోసం వచ్చిన నలుగురు వ్యక్తులను హోటల్‌ సిబ్బంది ఐడీ ప్రూఫ్‌ ...

Read moreDetails

భార్య విడాకులు కోరిందని భర్త బలవన్మరణం.. వీడియో తీసిన కుమారుడు

గురుగ్రామ్‌: భార్య విడాకులు కోరడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాదం నింపింది. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. తండ్రి ...

Read moreDetails

అస్సాంలో బాలిక దారుణ హత్య

హైలాఖాండీ: అస్సాంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. హైలాఖాండీ జిల్లాలోని ఓ ప్రాంతంలో బాలిక మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లో ...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన శిశు హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అవివాహిత కుమార్తెకు పుట్టిన బిడ్డ విషయం బయటకు వస్తుందనే భయంతో కుటుంబ ...

Read moreDetails

చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.2 కోట్లు వసూలు చేసి దంపతుల పరార్‌

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చిట్టీల వ్యాపారం పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఎస్‌ఆర్‌ కాలనీలో శిరీష, ...

Read moreDetails

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సుజిత్‌ సిన్హా హతం

జార్ఖండ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సుజిత్‌ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. సాహిబ్‌గంజ్‌ డివిజనల్‌ జైలు నుంచి ధన్‌బాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో మరుగుదొడ్డికి ...

Read moreDetails

కక్షతో గంజాయి కేసు బనాయించబోయి.. చివరకు పోలీసే కటకటాల్లోకి!

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాత కక్షలతో ప్రత్యర్థిని గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌ చివరకు తానే పోలీసులకు చిక్కాడు. చిగురుమామిడి మండలం ...

Read moreDetails

ప్రియుడితో కలిసి భర్త హత్య.. రెండేళ్లుగా ఆస్ట్రేలియా కథ చెప్పిన భార్య

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండేళ్లుగా మిస్టరీగా ఉన్న ఓ వ్యక్తి అదృశ్యం కేసు సంచలన మలుపు తిరిగింది. స్థానికుడు జిగ్నేశ్‌ మావడియాను అతని భార్య పృథ్వి అలియాస్‌ భూమిబెన్‌ ...

Read moreDetails

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన వదినపై దాడి చేసి హత్య ...

Read moreDetails

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ10 నిందితుడిగా ఉన్న సైఫ్‌ అహ్మద్‌ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదైన ...

Read moreDetails

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనూ సోదాలు

బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు భారీగా హైడ్రోపోనిక్‌ గంజాయి దిగుమతి చేసిన కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని ...

Read moreDetails

మైనర్ బాలికను వివాహం చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కేసు

Telanganaలో బాల్య వివాహ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను వివాహం చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ...

Read moreDetails

మద్యం తాగించి యువతిపై దారుణం

Hyderabadలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తోటి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ...

Read moreDetails

ఇద్దరు ప్రియులతో కలిసి రెండో భర్త హత్య.. గుజరాత్‌లో షాకింగ్ కేసు

Gujaratలో సంచలనానికి దారితీసిన హత్యకేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమ, మోసం, వివాహేతర సంబంధాలు, హత్య కుట్రలతో నిండిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ...

Read moreDetails

దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం.. తమిళనాడులో అమానుషం

Tamil Naduలో దారుణ ఘటన వెలుగుచూసింది. మాటలు రాని ఓ దివ్యాంగ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పుదుకోట్టై జిల్లా కరంబక్కుడి ...

Read moreDetails

జలమండలి జీఎం అనంత లక్ష్మీకుమార్‌కు 14 రోజుల రిమాండ్

Anti Corruption Bureau Telangana అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలి జీఎం సగ్గం అనంత లక్ష్మీకుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ...

Read moreDetails

ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక మలుపు

ఏపీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, బాలాజీ ...

Read moreDetails

శాంతి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి?

విజయవాడలో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఏసీబీ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ...

Read moreDetails

విజయనగర జిల్లాలో లారీ బీభత్సం – ఆరు వాహనాలు ఢీకొన్న ఘటన

Vijayanagara districtలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లిన truck అదుపుతప్పి ముందున్న ఆరు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ...

Read moreDetails

కొండాపూర్ బ్యాంక్ ఖాతాలో కోట్లాది సైబర్ డబ్బు

Cyberabad Police నిర్వహించిన ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు మూడేళ్ల వ్యవధిలో వందల మంది బాధితుల నుంచి దోచుకున్న ...

Read moreDetails

తెలంగాణలో వడదెబ్బతో నాలుగు జిల్లాల్లో నలుగురు మృతి

Telanganaలో సోమవారం తీవ్ర వడదెబ్బ కారణంగా నాలుగు జిల్లాల్లో నలుగురు మృతిచెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.Bodhan Mandalలోని ...

Read moreDetails

తుపాకీ మిస్‌ఫైర్‌తోపోలీసు అధికారి ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్

Kakinadaలోని ఈవీఎం గోదాములో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ లంకే ధనరాజు తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో గాయపడ్డారు.విధుల్లో ఉండగా తుపాకీ అకస్మాత్తుగా పేలి బుల్లెట్‌ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. ...

Read moreDetails

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై వీధికుక్కల దాడి

Sultanabad Mandal పరిధిలోని Katnapalli villageలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి ఆమె ప్రాణాలు ...

Read moreDetails

జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు – భారీ ప్రాణనష్టం

Udhampur districtలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, 51 మంది గాయపడ్డారు. bus ప్రమాదం రామ్‌నగర్ నుంచి ఉధంపుర్ వైపు ...

Read moreDetails

తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది. కట్టనార్పట్టిలో ఉన్న ‘వనజ’ బాణసంచా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 23 మంది ...

Read moreDetails

వరికోత యంత్రం బావిలో పడిపడి డ్రైవర్ మృతి

జగిత్యాల జిల్లాలో వరికోత యంత్రం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం, పెగడపల్లి మండలం నందగిరికి చెందిన ...

Read moreDetails
Page 2 of 4 1 2 3 4

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News