Tag: FarmerSupport

రైతులకు గుడ్‌న్యూస్‌.. మీసేవ ద్వారా యూరియా బుకింగ్‌ సదుపాయం

రాష్ట్రంలో యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వ్యవసాయశాఖ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకునే ...

Read moreDetails

ఈ నెల 15 వరకు రైతు భరోసాకు కొత్త పట్టాదారుల దరఖాస్తు అవకాశం

రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ...

Read moreDetails

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నాం: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ...

Read moreDetails

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి ...

Read moreDetails

రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పథకాలు: మంత్రి పొంగులేటి

హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతుల సమస్యలను కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలో ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర ...

Read moreDetails

రైతుల భద్రతకు కొత్త రక్షణ కవచం… ‘ఫార్మర్ ఫ్రెండ్ స్టిక్’

రైతులు రాత్రివేళ పొలాలకు నీరు పెట్టే సమయంలో అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాములు, విషపూరిత జీవుల భయం ఎప్పుడూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సమస్యను ...

Read moreDetails

రీసర్వే 2.0 షురూ: 2027 మార్చి నాటికి కోటి 12 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసర్వే 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ...

Read moreDetails

ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో Indian National Congress తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు Mallikarjun Kharge మంగళవారం మ్యానిఫెస్టోను ...

Read moreDetails

పరిగి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు: హరీశ్‌రావు రైతుల హక్కుల కోసం నిలిచారు

ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు పరిగి ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ సమస్యతో బాధిత రైతులను కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ...

Read moreDetails

60 శాతం పెరిగిన సహజ వాయువు ధరలు!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో, ఎరువుల తయారీకి కీలకమైన ...

Read moreDetails

మిరప రైతుల ఊరట: ధరలు ₹20,000 వరకు పెరిగాయి

మిరప రైతులు ఐదేళ్లుగా కుంగిపోతున్నారు. 90% మంది అప్పుల  ఊబిలో కూరుకుపోయారు.. కొందరు సాగు ఆపారు, మరికొందరు తగ్గించారు. ఈ ఏడాది ధర లేకుంటే కొందరు మిరపను ...

Read moreDetails

డ్రైవర్ లేకుండా పరుగులు పెడుతున్న ట్రాక్టర్..కిసాన్ మేళా హైలెట్!

లుధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన కిసాన్ మేళాలో, డ్రైవర్‌ లేకుండా పరుగులు పెడుతున్న ట్రాక్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతుల శ్రమను తగ్గించేందుకు, పంటల సాగులో సమయం ఆదా చేయడానికి, విశ్వవిద్యాలయం AI ...

Read moreDetails

ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈనెల 22 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉప ...

Read moreDetails

డోన్‌ నియోజకవర్గంలో ఘనంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం

నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ‘మీ భూమి – మీ హక్కు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

ఏపీలో వెటర్నరీ డాక్టర్లకు గుడ్ న్యూస్ త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక ...

Read moreDetails

రైతుల ఖాతాల్లోకి బోనస్.. త్వరలో జమ

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వరి బోనస్ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ...

Read moreDetails

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ చదివిన యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News