Tag: Godavari river

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ...

Read moreDetails

యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చిన యువకుడి విషాదాంతం

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు నదిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా ...

Read moreDetails

గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని గోదావరి వంతెనపై వదిలేసి ఓ దంపతులు నదిలోకి దూకి ఆత్మహత్యకు ...

Read moreDetails

ఆరేళ్ల ప్రేమ వివాహం విషాదాంతం.. భార్యను చంపిన భర్త

యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యను భర్తే హత్య చేసి గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ...

Read moreDetails

ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి నగరంలో సింగిల్‌ ...

Read moreDetails

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆగస్టు ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఈ నెల ఆరంభంలో కనిపించిన ప్రవాహ ఉత్సాహం మూడో వారం నాటికి తగ్గుముఖం ...

Read moreDetails

గోదావరిలో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు.. ఇంజినీర్‌ కుటుంబంలో ఇద్దరి ఆచూకీపై ఉత్కంఠ

రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకిన పిఠాపురం పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ టి.నూకరాజు మృతదేహానికి పంచనామా పూర్తయింది. అయితే ఆయన భార్య మీనా, కుమార్తె ...

Read moreDetails

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో స్నానఘట్టాల వద్ద బురద, చెత్తాచెదారం బయటపడింది. కొన్ని రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 56 అడుగుల వరకు చేరగా.. ...

Read moreDetails

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం ...

Read moreDetails

“గోదావరి నీళ్లు ఏపీకి మళ్లించేందుకే కేంద్రమంత్రితో అల్పాహార విందు: హరీశ్‌రావు”

ఖమ్మంలో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల విస్మరణ - ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News