Tag: latest news

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు: ఎస్సై తో సహా నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు!

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన కలకలం రేపింది. అందిన సమాచారం ప్రకారం, పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ...

Read moreDetails

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

వైఎస్సార్‌ కడప జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెను కాపాడాల్సిన భర్త, దాన్ని సరదాగా భావించి వీడియో తీసిన సంఘటన ...

Read moreDetails

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు

మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియల సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 230 ...

Read moreDetails

పొగమంచు ప్రభావం.. గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల షెడ్యూల్‌లో మార్పులు

విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీని ప్రభావంతో విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. విజిబిలిటీ తగ్గిపోవడంతో కొన్ని ...

Read moreDetails

అనారోగ్య బాధలు తట్టుకోలేక ఘోర నిర్ణయం తీసుకున్న భర్త!!

ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తనను ఆత్మహత్య చేసుకోనీయడంలేదని భావించి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, అనంతరం తానే ...

Read moreDetails

రాజస్థాన్ భివాడీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని భివాడీ పరిశ్రమ ప్రాంతంలో చోటుచేసుకున్న రసాయన ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఘటన క్షణాల్లోనే భీకరరూపం దాల్చి ప్రాణనష్టానికి ...

Read moreDetails

దివాన్ చెరువులో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో పెద్దపులి కలకలం రేగింది. డిల్లీ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులి ...

Read moreDetails

రాజాం లో భారీ చోరీ | రెండిళ్లలో కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

విజయనగరం జిల్లా, రాజాం – రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాదాపు కేజీన్నర బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist