Tag: public awareness

భక్తా? కాలుష్యమా? నర్మదలో 11,000 లీటర్ల పాలు.. పర్యావరణవేత్తల తీవ్ర ఆగ్రహం!

మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక ఉత్సవం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. నదిని పవిత్రం చేయాలనే సంకల్పంతో సుమారు 11,000 లీటర్ల పాలను నేరుగా నర్మదా ...

Read moreDetails

నీరు లేనిదే అభివృద్ధి లేదు: జల సంరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు. ...

Read moreDetails

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు: బావ, బావమరుదుల విషాదాంతం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి భాజాల మోత మోగాల్సిన ఇంట్లో చావు ...

Read moreDetails

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం: పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు..భార్యాభర్తలూ బుక్కే!

హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పేరుతో నిర్వహించిన మత్తు పార్టీపై పోలీసులు ...

Read moreDetails

ఆట కాస్తా వేటయ్యింది: పాత కక్షలతో యువకుడి హత్య.. విశాఖ ఆరిలోవలో కలకలం!

విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ...

Read moreDetails

పబ్‌లు వద్దు.. గ్రౌండ్‌కే ముద్దు: యువతకు రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ మెసేజ్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతలో పెరుగుతున్న పెడధోరణులపై గట్టి హెచ్చరిక జారీ చేస్తూనే, క్రీడల ద్వారా వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దవచ్చో దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ...

Read moreDetails

భూగర్భ జలాల్లో పెను మార్పు: 1.5 మీటర్ల పెంపునకు కౌంట్ డౌన్ షురూ!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. ఏప్రిల్ ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198 ...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే ...

Read moreDetails

హోంగార్డు బయ్యన్న ఆత్మహత్య..అధికారుల వేధింపులే కారణమా?

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయ్యన్నకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయించారు. మూడు రోజుల పాటు శిర్సనగండ్ల ...

Read moreDetails

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ (55) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజుద్దీన్ పేరిట ...

Read moreDetails

అభిమానులమని నమ్మించి అటాక్: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అర్ధరాత్రి దారుణ దాడి!

జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో ...

Read moreDetails

కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర మంత్రికి కేటీఆర్‌ బహిరంగ లేఖ.

కాజీపేటను తక్షణమే రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ...

Read moreDetails

బ్రేకింగ్: గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ బందోబస్తు.. సిలిండర్ల కోసం యుద్ధం!

దూరంగా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో ...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ...

Read moreDetails

సామాన్యుడిపై ‘మీసేవ’ భారం: ఛార్జీలు 50% పెంపు.. నేటి నుంచే అమలు!

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సామాన్యులకు అందే పౌర సేవల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ...

Read moreDetails

భూ భారతికి ‘మస్కా’: లేని భూమికి పట్టా.. సూర్యాపేటలో రూ. కోట్ల భూదందా!

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో రూ.కోట్ల విలువైన నాలా భూమికి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో అసలు వ్యవసాయ భూమే లేకున్నా, ...

Read moreDetails

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

నెల్లూరు జిల్లా కోడవలూరు మండలంలో గండవరం పొలాల్లో రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య ...

Read moreDetails

రెండేళ్ల నిశ్శబ్దం బద్దలు.. కన్న కూతురు నోరు విప్పడంతో బయటపడ్డ భార్య క్రూరత్వం!

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘాతుకర ఘటనలో, సుకన్య భర్త హనుమంతుని చంపి ఇంటి ముందు పాతిపెట్టిన ఘటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో, స్థానిక వార్తల్లో ...

Read moreDetails

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!

కర్ణాటకలో భారీ నగల దొంగతనం కలకలం రేపింది. ఏపీలోని మంత్రాలయం నుంచి మంగళూరుకు వెళుతున్న స్లీపర్‌ కోచ్‌ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆభరణాల వ్యాపారుల వద్ద నుంచి ...

Read moreDetails

లాలాచెరువులో విషాదం: కల్తీ పాలకు నలుగురు బలి!

రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి)లో ఇటీవల కల్తీ పాలను తాగిన తర్వాత అనారోగ్యం, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, తీవ్ర రూపంలో బయటపడిన సంఘటన గల్లంతు సృష్టించింది. మరణాలు & ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News