Tag: PublicAlert

మండే ఎండలు.. ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో వింత వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి ...

Read moreDetails

అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

గాజువాక గోపాలరెడ్డినగర్‌లో అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత లావణ్య (30) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన లావణ్యకు 2020లో కశింకోటకు ...

Read moreDetails

భూ సమస్య పరిష్కారానికి లంచం డిమాండ్‌.. ఏసీబీ ట్రాప్‌లో తహసీల్దార్‌

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భూ సమస్య పరిష్కారానికి సంబంధించి రూ.2 లక్షలు లంచంగా డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ...

Read moreDetails

దేశాన్ని కుదిపేస్తున్న వడగాలులు.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు

దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి ...

Read moreDetails

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష… తక్షణ చర్యలకు ఆదేశాలు

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూసివేయబడుతున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు, రైతులు ...

Read moreDetails

ఇంధన కొరత … రాష్ట్రంలో బంకుల వద్ద రద్దీ

రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంకులకు ట్యాంకర్లు ఆలస్యంగా చేరడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. కొన్నిచోట్ల ...

Read moreDetails

మాసబ్‌ట్యాంక్ ఏటీఎంలో వ్యక్తి మృతదేహం

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలో ఒక వ్యక్తి మృతదేహం స్థానికులను కలవరపెట్టింది. ఏటీఎంలో వ్యక్తి ...

Read moreDetails

స్నేహితుల మధ్య వాగ్వాదం.. ఎస్‌యూవీలతో రోడ్డుపై హల్‌చల్!

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని ధన్వాపుర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారింది. స్నేహితులైన ఈ ఇద్దరు చిన్న విషయంపై తలెత్తిన వివాదంతో ...

Read moreDetails

మద్యం మత్తులో హల్చల్ చేసిన లావణ్య

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో కారును నడుపుతూ ...

Read moreDetails

పాత గుంటూరులో లిక్విడ్ గంజాయి దందా బట్టబయలు

గుంటూరు జిల్లాలో మాదకద్రవ్యాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా లిక్విడ్ గంజాయి వంటి కొత్త రూపాల్లో జరుగుతున్న అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ...

Read moreDetails

గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. హైవేపై కలకలం

రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనతో కొంతసేపు హైవేపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్లతో నిండిన లారీ ఒక్కసారిగా బోల్తా పడటంతో అక్కడుగా వెళ్తున్న వాహనదారులు ...

Read moreDetails

గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంపై దీని ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ ...

Read moreDetails

పింఛను ఇప్పిస్తానని నమ్మించి… నగలు కాజేసిన మోసగాడు అరెస్ట్

ఈ మోసం ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పుకుంటూ అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు ముందుగా వారి విశ్వాసం సంపాదించి, తర్వాత పథకాలు, ...

Read moreDetails

పాతగుంటూరులో సిలిండర్ చోరీ

పాతగుంటూరు బాలాజీ నగర్ నాలుగవ లైనులో నివసిస్తున్న ఓ కుటుంబానికి అప్రతീക്ഷిత షాక్ తగిలింది. ఇంటి వద్ద ఉంచిన గ్యాస్ సిలిండర్‌ను ఓ ఆగంతకుడు దొంగిలించి పరారయ్యాడు. ...

Read moreDetails

కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు

కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తూ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.6 ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News