Tag: shivasakthinews

శత్రు డ్రోన్లకు చెక్… ఏఐ ఆధారిత ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’ రంగంలోకి!

ఇటీవలి కాలంలో దేశాల మధ్య డ్రోన్ల దాడులు, అక్రమ రవాణా ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని గుర్తించడం, అడ్డుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యలకు సమాధానంగా ...

Read moreDetails

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎం రూ.82 లక్షల కోట్లకు చేరిక!!

ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, భారత మ్యూచువల్‌ ఫండ్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమ ...

Read moreDetails

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..దేశంలో ఎల్‌పీజీ కొరత

దేశంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్ద నగరాల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు ...

Read moreDetails

భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి బంగారు, వెండి ...

Read moreDetails

అమెరికా టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాల్లోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తన వ్యూహాన్ని విస్తరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..కుంగిన స్టాక్ మార్కెట్!!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం ట్రేడింగ్‌లో భారత మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. BSE ...

Read moreDetails

థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం హార్డ్ ల్యాండింగ్

హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేను బలంగా తాకడంతో హార్డ్ ...

Read moreDetails

తమిళనాడు పుణ్యక్షేత్రాల యాత్రకు భారత్ గౌరవ్ రైలు

భక్తులకు ప్రత్యేకంగా ఐఆర్‌సీటీసీ ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా తమిళనాడు పుణ్యక్షేత్రాల యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగే ...

Read moreDetails

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందన

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఎప్పుడూ రాజీ పడలేదని, దేశ ప్రయోజనాల ...

Read moreDetails

రైల్వే స్టేషన్లలో ఫుడ్‌ సేవలపై ఎల్‌పీజీ ప్రభావం!!

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ కొరత ప్రభావం ఇప్పుడు రైల్వే కేటరింగ్‌ సేవలపైనా పడుతోంది. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు రైల్వే స్టేషన్లలోని ఆహార ...

Read moreDetails
Page 77 of 95 1 76 77 78 95

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist