Tag: SustainableTransport

తమిళనాడులో కొత్త ప్లాంటు ప్రారంభించిన జిలియో ఇ-మొబిలిటీ

విద్యుత్తు ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జిలియో ఇ-మొబిలిటీ తమిళనాడులోని కోయంబత్తూరులో కొత్త తయారీ ప్లాంటును ప్రారంభించింది. ఈ ప్లాంటు ద్వారా దక్షిణ భారత మార్కెట్‌లో తన ...

Read moreDetails

మరో రెండు రోజుల్లో రోడ్డెక్కనున్న 268 జేబీఎం ఎలక్ట్రిక్‌ బస్సులు

ప్రజా రవాణాను మరింత ఆధునీకరించే దిశగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులను పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ...

Read moreDetails

టాటా మోటార్స్‌: విద్యుత్, హైడ్రోజన్‌ సాంకేతికతలపై పెట్టుబడులు కొనసాగింపు

టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ వాణిజ్య వాహనాల రంగంలో భవిష్యత్తు సాంకేతికతలపై సంస్థ దృష్టిని మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. కేవలం ఒకే ఇంధనంపై ఆధారపడకుండా, ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

ఈవీ వైపు భారీ మలుపు.. దిల్లీ కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ

దేశ రాజధాని దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2026–30 ...

Read moreDetails

తెలంగాణలో ఈవీ వాహనాల అమ్మకాల్లో భారీ పెరుగుదల

తెలంగాణలో ఈవీ (Electric Vehicle) విధానం ఊహించిన స్థాయికి మించి విజయవంతమవుతోందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కారణంగా ...

Read moreDetails

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ ...

Read moreDetails

గంటల తరబడి వెయిటింగ్ వద్దు.. నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఇప్పుడు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే 'ఛార్జింగ్ కావడానికి రోజంతా పడుతుంది' అనే అభిప్రాయం ఉండేది. కానీ 2026 ...

Read moreDetails

ఓలా ఎలక్ట్రిక్ కొత్త సంచలనం.. S1 X+ 5.2 kWh స్కూటర్ విడుదల

ఈ మోడల్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో రూపొందించారు. పరిచయ ధరగా రూ.1,29,999గా నిర్ణయించగా, ఈ ప్రత్యేక ధర ఏప్రిల్ 15 వరకు మాత్రమే ...

Read moreDetails

పోర్ట్ కనెక్టివిటీపై సీఎం ఫోకస్ – హైవేల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా హైవేలు, రాష్ట్ర రహదారుల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోర్టులు, ప్రధాన నగరాలు, ఇతర రాష్ట్రాలతో మెరుగైన అనుసంధానం ...

Read moreDetails

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 44% వృద్ధి: ఫాడా నివేదిక

దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది.గత ...

Read moreDetails

మేఘా ఈవీ విభాగంలో జేడీ లక్ష్మీనారాయణ ప్రవేశం

మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ మేఘా ఇంజినీరింగ్ గ్రూప్‌లో కీలక బాధ్యతలు స్వీకరించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేషన్స్ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News