Tag: TeluguNews

రొయ్యల చెరువులో దుర్ఘటన.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లీబిడ్డలు

రొయ్యల చెరువు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ...

Read moreDetails

అన్నమయ్య జిల్లాలో కలకలం.. బాలిక హత్య కేసులో స్థానికుడు అరెస్ట్

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి మృతదేహం పొరుగింట్లో లభించడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. కుటుంబ ...

Read moreDetails

ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, సంక్షేమ పథకాల ...

Read moreDetails

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేష్

సీఎం చంద్రబాబు కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లింపు పాదయాత్ర తీరును అడిగి తెలుసుకున్న సీఎంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో బండ్ల ...

Read moreDetails

నందిగామ వద్ద ట్రావెల్స్ బస్సులో మంటలు…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 39 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ ...

Read moreDetails

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను, అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదు రోజులుగా రోజుకో గ్రామంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది. మంగళవారం ...

Read moreDetails

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమగ్రంగా లేదని రాహుల్ గాంధీ ...

Read moreDetails

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ చదివిన యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ...

Read moreDetails

విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ | ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహణ

ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఈనాడు ఈఎఫ్‌ఎం, హెచ్‌సీజీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో భానునగర్ కూడలి నుంచి హెచ్‌సీజీ ...

Read moreDetails

రైతుల ప్రయోజనాలపై రాజీలేదు | ట్రేడ్ డీల్‌పై ప్రభుత్వ వర్గాల స్పష్టత

ఇంటర్నెట్ డెస్క్ – భారత్‌తో ట్రేడ్ డీల్‌కు అంగీకారం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీలేదని స్పష్టంగా వెల్లడించాయి. ...

Read moreDetails
Page 22 of 23 1 21 22 23

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist