Tag: VijayawadaNews

విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలిక మృతి

విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపం కారణంగా ఐదేళ్ల చిన్నారి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ...

Read moreDetails

‘నో వెహికల్ డే’లో భాగంగా సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి చేరుకున్న నిమ్మల

జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన ప్రత్యేక ప్రయాణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం ...

Read moreDetails

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. విజయవాడలో మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ...

Read moreDetails

నడిరోడ్డుపై జీపులతో బీభత్సం.. బెజవాడలో యువకుల యాక్షన్ సీన్

Vijayawada నగరంలో ఇద్దరు యువకులు నడిరోడ్డుపై జీపులతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. చిన్ననాటి నుంచి స్నేహితులైన ఇద్దరి మధ్య ఓ యువతి ...

Read moreDetails

విజయవాడ ఎయిర్‌పోర్ట్ మూసివేత వార్తలు ఫేక్‌.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ

Government of Andhra Pradesh విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తూ ఏపీ ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. శాంతిపై విచారణ కఠినం

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి ఆస్తుల కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఆమెను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు కస్టడీలోకి ...

Read moreDetails

మీడియా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్యం నిలవదు: పెమ్మసాని

భారత స్వాతంత్య్ర పోరాటంలో జర్నలిజం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి Pemmasani Chandrasekhar పేర్కొన్నారు. Mahatma Gandhi, Bal Gangadhar Tilak, Subhas Chandra Bose ...

Read moreDetails

విజయవాడలో ఉగ్ర కుట్ర వెలుగులోకి!

సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. ...

Read moreDetails

విజయవాడలో పూర్ణ జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు.

సీనియర్ జర్నలిస్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు (పూర్ణ) గారి అకాల మరణం రాష్ట్రంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ...

Read moreDetails

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

శుక్రవారం ABN ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పోతులూరి పూర్ణచంద్రరావు (పూర్ణ) అంతిమ యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఆయన నివాసం నుండి ప్రారంభమైన యాత్రలో వందలాది జర్నలిస్టులు, అభిమానులు, ...

Read moreDetails

హోంమంత్రి అనితకు అస్వస్థత.. సచివాలయంలో వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వల్ప అస్వస్థత కలిగింది. సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా రక్తపోటు (బీపీ) పెరగడంతో అసౌకర్యంగా అనిపించింది. ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News