Tag: ViralReelsIndia

వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద విషాదం

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా సమీపంలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న సూచిక బోర్డును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ...

Read moreDetails

పేట్రియాట్‌, థాడ్ ఇంటర్‌సెప్టర్లలో భారీ తగ్గుదల

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా కీలక క్షిపణి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. అమెరికా మీడియా కథనాల ప్రకారం, పేట్రియాట్‌, థాడ్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు సగానికి ...

Read moreDetails

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై ...

Read moreDetails

బెంగాల్‌లో ఏటా లక్ష ఉద్యోగాలు: అమిత్ షా హామీ

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక హామీలు ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతిభ ఆధారంగా ప్రతి ...

Read moreDetails

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా కార్మికులు సహకరించాలని ఆయన ...

Read moreDetails

అద్దె బస్సులతో సేవలు కొనసాగిస్తున్న ఆర్టీసీ

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. బస్సులన్నీ డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ...

Read moreDetails

గ్రామాలకు చేరుతున్న మొబైల్ కంప్యూటర్ ల్యాబ్

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వినూత్నంగా ‘వావ్ డిజిటల్ బస్సు’ను ప్రవేశపెట్టింది. ఈ బస్సు పూర్తిగా సౌరశక్తితో ...

Read moreDetails

పిఠాపురంలో ప్రొటోకాల్ వివాదం.. కూటమి నేతల మధ్య ఘర్షణ

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పాడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

Read moreDetails

“నేషన్ ఫస్ట్ గవర్నెన్స్” పై ప్రత్యేక ట్రైనింగ్

సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో మంత్రులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News