ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి

November 15, 2025
in Andhra Pradesh News
0
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రమంగా ఆర్థికపరంగా స్థిరపడుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖపట్నం నోవోటెల్ హోటల్‌లో ఆర్థికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ రీ–ఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్’ సదస్సులో ఆయన మాట్లాడారు.

ఏపీ పునర్నిర్మాణం, పెట్టుబడిదారుల నమ్మకం పెంపు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంతో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టెక్స్‌టైల్స్, అపెరల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ వంటి రంగాలను బలోపేతం చేస్తూ, 2030 నాటికి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు వివరించారు.
సదస్సులో పాల్గొన్న దేశ–విదేశీ నిపుణులు పలు అంశాలపై అభిప్రాయాలు తెలియజేశారు.

రోడ్లు, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పోర్టుల నిర్మాణం జరుగుతోందని, వాటిలో మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపారు. రవాణా రంగంలో పీపీపీ విధానంలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను పిలుపునిచ్చారు.

మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ మాట్లాడుతూ నగర మౌలిక వసతుల నిర్మాణానికి రూ.66,523 కోట్లు అవసరమని, ప్రైవేటు పెట్టుబడులు కీలకమని చెప్పారు. విశాఖలో రూ.556 కోట్ల నీటి సరఫరా ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

సదస్సులో హడ్కో, జాతీయ రహదారుల సంస్థ, ఐఐఎఫ్‌ఎల్, ఏఐఐబీ, జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల ప్రతినిధులు వివిధ అంశాలపై మాట్లాడారు. ‘క్రెడిట్ వర్తీనెస్ అండ్ అసెట్ మోనిటైజేషన్ త్రూ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్’ పై నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు.

కేరളలో NRI పెట్టుబడుల ద్వారా రూ.1200 కోట్లను సమకూర్చిన అనుభవాన్ని కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మేనేజ్‌మెంట్ MD డాక్టర్ ఇలంగోవన్ వివరించారు. ఏపీలో ఇలాంటి అవకాశాలు విస్తారంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పర్యాటక రంగం భవిష్యత్తుకు అధిక అవకాశాలు ఉన్నాయని, అనేక పెట్టుబడులు ఈ రంగం ద్వారా రానున్నాయని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. విశాఖపట్నం, తిరుపతిలో రూ.500 కోట్లతో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చిందని, ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే మరింత లాభం ఉంటుందని తెలిపారు. సదస్సులో ‘ఫైనాన్సింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం, కల్చర్, హెరిటేజ్ అండ్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై చర్చ జరిగింది. ఆమ్రపాలి, ఎస్.మొహాపాత్ర, సి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ShareTweetSend
Previous Post

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం: ఎజ్రా స్ట్రీట్‌లో అపార్ట్‌మెంట్‌ అగ్నిప్రమాదం….

Next Post

రక్షణ పరిశోధనలు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వసనీయమైన గమ్యం

Related Posts

నేపాల్‌లో ఏపీ యాత్రికుల కలకలం.. ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు
Andhra Pradesh News

నేపాల్‌లో ఏపీ యాత్రికుల కలకలం.. ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు

August 27, 2026
పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన
Andhra Pradesh News

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

August 27, 2026
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ
Andhra Pradesh News

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర
Andhra Pradesh News

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య
Andhra Pradesh News

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

August 27, 2026
23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం
Andhra Pradesh News

23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం

August 27, 2026
Next Post
రక్షణ పరిశోధనలు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వసనీయమైన గమ్యం

రక్షణ పరిశోధనలు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వసనీయమైన గమ్యం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

August 27, 2026
సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

August 27, 2026
భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026

Recent News

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

August 27, 2026
సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

August 27, 2026
భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.