Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి...

Read moreDetails

టిటిడీ: డిసెంబరు 30 నుండి వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభం.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30 నుంచి 2026 జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ తెలిపారు....

Read moreDetails

ఆరోగ్యవంతమైన జీవితానికి ఆర్గానిక్‌ ఉత్పత్తులే మార్గం.

ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో విస్సాకోడేరు వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల అంగడిని...

Read moreDetails

మండువా లోపలే సెట్‌ పెట్టారు.. సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

ఓ తెలుగు సినిమా ప్రొడక్షన్‌ మేనేజర్‌కి చిత్రీకరణ కోసం పదిహేను గదులున్న పాత పెద్ద ఇంటి అవసరం వచ్చింది. ఈ విషయం తెలిసిన ఒక స్థానికుడు, “అయ్యా!...

Read moreDetails

ఆర్థిక లాభాల కోసమే సహాయం చేశానని స్పష్టం చేశాడు.

ఆర్థిక లాభాల కోసం తాను నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో జనార్దనరావు, జగన్మోహన్‌రావులకు సహకరించినట్లు నిందితుడు రవి విచారణలో ఒప్పుకున్నాడు. గత పదేళ్లుగా వారిద్దరితో పరిచయం ఉందని,...

Read moreDetails

చట్టం మరచి, చుట్టాలు అయ్యారు.

జిల్లాలో కొంతమంది అధికారుల వ్యవహారశైలి ఇప్పుడు “కంచె చేను మేసినట్లుగా” మారిపోయింది. కబ్జాదారులకు అండగా నిలిచి, భూ ఆక్రమణలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పలువురిపై ఇప్పటికే...

Read moreDetails

ముడితే కానిస్తారు, చెడితే తిరగేస్తారు.

గన్నవరం మండలం కేసరపల్లి పరిధిలోని సర్వే నంబర్ 31లోని 121 గజాల పోరంపో ఆక్రమణకి గురైందని సమాచారం. ఆక్రమణకారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సిబ్బంది సహకారంతో ముడుపుల బేరం...

Read moreDetails

ఇది మ్యూజియం కాదు… ఇంజినీరింగ్‌ కాలేజ్‌!

రాజుల కాలం నాటి కత్తులు, గొడ్డళ్లు, శూలాలు, పూర్వీకులు ఉపయోగించిన పాత్రలు, ఉంగరాలు, పాత కరెన్సీ నాణేలు, తాళపత్ర గ్రంథాలు, తేలు ఆకారంలో తాళాలు, ఏనుగు దంతంతో...

Read moreDetails

వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మొంథా తుపానుతో దెబ్బతిన్న వెలిగొండ...

Read moreDetails

దేశంలోని పలు విమానాశ్రయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై మంత్రి రామ్మోహన్‌నాయుడు సమీక్ష నిర్వహించారు.

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు దృష్టి సారించారు. శుక్రవారం రాత్రంతా ఆయన విమానాశ్రయంలోనే ఉండి పరిస్థితిని...

Read moreDetails
Page 125 of 174 1 124 125 126 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist