Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

భారత హైకమిషనర్‌ సీఎం చంద్రబాబును కలిశారు.

లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి కలిశారు. ఈ భేటీలో యూకేలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌తో నాలుగు విభిన్న రంగాల్లో...

Read moreDetails

పల్నాడు వార్తలు: ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్ల వసూలు… విడదల రజని అనుచరులపై ఫిర్యాదు నమోదైంది

మాజీ మంత్రి, వైకాపా నేత విడదల రజని పీఏలు మరియు అనుచరులపై దోర్నాలకు చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి కృష్ణతో పాటు మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు....

Read moreDetails

భద్రతా చర్యలు లేని చిత్రావతి నది

సత్యసాయి జయంతి వేడుకల నేపథ్యంలో చిత్రావతి నది సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా స్నానఘాట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే తగిన భద్రతా చర్యలు...

Read moreDetails

కర్లపాలెం దగ్గర జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒకటిగంట సమయానికి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే...

Read moreDetails

తనయుడి స్థానంలో నిలిచిన కోడలు

భర్త, కుమారుడిని కోల్పోయిన ఆదిలక్ష్మికి ఇన్నాళ్లూ ఓ ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆమె కోడలే. అత్తను తల్లి లాగా చూసుకున్న శ్రీదేవి, ఆమె చివరి క్షణాల వరకు...

Read moreDetails

మంత్రాల పేరుతో మధ్యాహ్నం మృతదేహాన్ని తవ్వేందుకు ప్రయత్నం… చివరికి ఏం జరిగిందంటే…

అన్నమయ్య జిల్లాలో ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. మదనపల్లె మండలంలో మంత్ర–తంత్రాల పేరుతో ఓ వ్యక్తి యువకుడి మృతదేహాన్ని పట్టపగలే వెలికితీయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం...

Read moreDetails

సచిన్‌ తేందూల్కర్‌తో ఆవిష్కరణ…

ముంబయి: మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ వేడుకలో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తేందూల్కర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వెలుగుల కాంతుల్లో ప్రపంచకప్‌ ట్రోఫీతో మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానుల...

Read moreDetails

మంత్రి పొన్నం: టిప్పర్‌ తప్పు దారిలో రావడం వల్లే ప్రమాదం జరిగింది!

రంగారెడ్డి జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి...

Read moreDetails

మహిళా టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ బహుమతి – వన్డే ప్రపంచకప్‌ విజేతలకు రూ.51 కోట్ల నజరానా!

భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంతో టీమ్‌ఇండియా రూ.39 కోట్ల...

Read moreDetails

విశాఖ: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. సమతా కళాశాల వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నం: విశాఖ ఎంవీపీ ప్రాంతంలోని సమతా కళాశాలలో చదువుతున్న డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థి సాయితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ఆత్మహత్యకు కారణం...

Read moreDetails
Page 130 of 174 1 129 130 131 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist