Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 13 గంటల్లోనే డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి

అమరావతి: కర్నూలు శివారులో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన బాధితుల మృతదేహాలపై డీఎన్‌ఏ పరీక్షలు కేవలం 13 గంటలలో పూర్తి చేయడం...

Read moreDetails

అల్లు శిరీష్‌: ఘనంగా, సందడిగా జరిగిన నిశ్చితార్థ వేడుక

హైదరాబాద్‌: నటుడు అల్లు శిరీష్‌ త్వరలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన జీవిత భాగస్వామిగా నయనికను ఎంచుకున్నారు. ఈ జంట నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా...

Read moreDetails

జీవీఆర్‌ఆర్‌ బృందావన్‌: కేవలం రూ.36 లక్షల్లో 1BHK ఫ్లాట్‌, నెలకు రూ.20 వేల అద్దె ఆదాయం

ఆధ్యాత్మికత, పర్యావరణం, పర్యాటకం, నెలసరి ఆదాయం, పెట్టుబడికి మంచి లాభం…ఇవి అన్నీ ఒకే చోట లభించే ప్రత్యేక ప్రాజెక్ట్‌ — జీవీఆర్‌ఆర్‌ బృందావన్‌ కమర్షియల్‌ స్టూడియో హోటల్‌...

Read moreDetails

అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని పాఠశాలకు ప్రవేశం నిరాకరించడం: జీఐజీ పాఠశాల యాజమాన్యానికి డీఈవో నోటీసులు

గొల్లపూడి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అయ్యప్ప దీక్ష తీసుకుని అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు...

Read moreDetails

తలను నరికి, చేతి వేళ్లు కత్తిరించి.. మహిళపై అమానుష హత్య

నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళను క్రూరంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాసర ప్రధాన రహదారి పక్కన...

Read moreDetails

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు – నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్ చేయడానికి ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 111...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు – న్యూట్రిఫుల్ సెంటర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన...

Read moreDetails

ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు – హడ్కో రుణం ముందస్తు చెల్లింపుకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు...

Read moreDetails

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి – రైతులకు భరోసా

ప్రకాశం జిల్లా, అక్టోబర్ 31: మొంథా తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిస్థితిని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పరిశీలించారు. మర్రిపూడి మండలంలోని రాజుపాలెం, అంకెపాలెం గ్రామాల్లో తుపాను...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే...

Read moreDetails
Page 132 of 174 1 131 132 133 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist