Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

తుఫాన్ ప్రభావం మధ్య విద్యుత్ శాఖ అద్భుత సేవలు – 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

తాజా తుఫాన్ ప్రభావం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణలో ప్రభుత్వం చురుకైన చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం – శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి...

Read moreDetails

భక్త కనకదాస జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా – నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా జరుపుకోనుంది ప్రభుత్వం

అమరావతి:భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి కనకదాస జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు...

Read moreDetails

తుఫాన్ ప్రభావాన్ని తగ్గించిన టెక్నాలజీ – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి:మొంథా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ సాయంతో, సమన్వయంతో పనిచేయడం...

Read moreDetails

తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం – కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగింపు

కొవూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో ఆమె...

Read moreDetails

తుపాను తాకిడిని తగ్గించిన ముందస్తు చర్యలు – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి, సచివాలయం:మొంథా తుపాను సృష్టించిన ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా...

Read moreDetails

గోకవరం పెద్దకాలువకు ఆకస్మిక వరద – పోలవరం నిర్వాసిత కాలనీలు ముంపులో

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీ వర్షాల ప్రభావంతో పెద్దకాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీతో పాటు పరిసర...

Read moreDetails

“భగవద్గీతను నేను అవమానించలేదు – వైసీపీ అసత్య ప్రచారమే” : టిటిడి సభ్యుడు ఎంఎస్ రాజు

తాను భగవద్గీతను అవమానించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనుకూల సోషల్ మీడియా వర్గాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని టిటిడి పాలకమండలి సభ్యుడు ఎంఎస్ రాజు స్పష్టం...

Read moreDetails

కృష్ణానదిలో పెరుగుతున్న వరద ఉధృతి – ప్రకాశం బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, కృష్ణానదిలో వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. అక్టోబర్ 30, 2025 మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రకాశం...

Read moreDetails

మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా...

Read moreDetails
Page 134 of 174 1 133 134 135 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist