Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

తుఫాన్ ప్రభావం: పెద్దాపురంలో ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి – సహాయం అందించడంలో ముందుండనున్నట్లు భరోసా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను...

Read moreDetails

‘మోంతా’ తుఫాన్ సమయంలో పెన్నా సుడులు – సంగం బ్యారేజీ వద్ద ప్రాణాల పణంగా రెస్క్యూ ఆపరేషన్!

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద ఇటీవల చోటుచేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలను ఉత్కంఠలో ముంచెత్తింది. మోంతా తుఫాన్ ఉద్ధృతంగా విరుచుకుపడుతుండగా, పెన్నా నదిలో లక్ష...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తీవ్రం – రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా సందర్శించారు. పత్తి, మిర్చి పంటలు భారీగా నష్టపోయిన...

Read moreDetails

తుఫాను ప్రభావంపై వైఎస్ జగన్ సమీక్ష – రైతుల పట్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం

తాడేపల్లి:తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....

Read moreDetails

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్ – సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, అక్టోబర్ 30:రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల సేతగా ‘నైపుణ్యం’ పోర్టల్ నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతీ నెలా, ప్రతీ...

Read moreDetails

తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై వైఎస్ ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జ్‌లు,...

Read moreDetails

నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీకి తప్పిన ముప్పు – అధికారుల చాకచక్య చర్యలకు ప్రజల ప్రశంసలు

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద తుపాను ప్రభావంతో ఉధృతంగా వచ్చిన వరద నీటిలో భారీ బోటు కొట్టుకువచ్చి బ్యారేజీకి తగిలే ప్రమాదం ఏర్పడింది. అయితే అధికారులు...

Read moreDetails

అమరావతి: నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష – ఉద్యోగ అవకాశాల పెంపుపై దృష్టి

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు...

Read moreDetails

మన్యం జిల్లాలో తుపాను ప్రభావంపై మంత్రి సంధ్యారాణి సమీక్ష

మన్యం జిల్లా పాచిపెంటలో మంత్రి సంధ్యారాణి తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితులను ఆరా తీశారు. గ్రామ...

Read moreDetails

నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటాం – మంత్రి గొట్టిపాటి రవికుమార్

పర్చూరు: మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి...

Read moreDetails
Page 135 of 174 1 134 135 136 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist