Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని పాఠశాలకు ప్రవేశం నిరాకరించడం: జీఐజీ పాఠశాల యాజమాన్యానికి డీఈవో నోటీసులు

గొల్లపూడి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అయ్యప్ప దీక్ష తీసుకుని అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు...

Read moreDetails

తలను నరికి, చేతి వేళ్లు కత్తిరించి.. మహిళపై అమానుష హత్య

నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళను క్రూరంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాసర ప్రధాన రహదారి పక్కన...

Read moreDetails

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు – నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్ చేయడానికి ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 111...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు – న్యూట్రిఫుల్ సెంటర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన...

Read moreDetails

ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు – హడ్కో రుణం ముందస్తు చెల్లింపుకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు...

Read moreDetails

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి – రైతులకు భరోసా

ప్రకాశం జిల్లా, అక్టోబర్ 31: మొంథా తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిస్థితిని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పరిశీలించారు. మర్రిపూడి మండలంలోని రాజుపాలెం, అంకెపాలెం గ్రామాల్లో తుపాను...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే...

Read moreDetails

సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం – అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశం

నెల్లూరు, అక్టోబర్ 31: సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు....

Read moreDetails

రాజధాని నిర్మాణాల్లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

నిర్మాణాల్లో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం – రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ఆలస్యం జరగరాదు అమరావతి, అక్టోబర్ 31:రాజధాని అమరావతి నిర్మాణ పనులు...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన...

Read moreDetails

రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగం, నాణ్యతపై దృష్టి సారించాలని ఆదేశం

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని...

Read moreDetails

అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి

గుంటూరులో అధికారుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారని ఆమె విమర్శించారు. అధికారులు “విభజించి పాలించు”...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన...

Read moreDetails

రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్ధరణకు కృషి – ఆస్పత్రుల బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు

రాష్ట్రంలో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్యసేవలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో సచివాలయంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్...

Read moreDetails

కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్

తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేశ్వరస్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది....

Read moreDetails

చంద్రబాబు ఫేక్ డ్రామాలు – ప్రజల కష్టాలు మర్చిపోయిన ఎల్లో మీడియా: మాజీ మంత్రి కన్నబాబు

మాజీ మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో చంద్రబాబు, ఎల్లో మీడియాపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఎల్లో మీడియా జాకీలు సరిపోక, చంద్రబాబు ఆయనకే ఆయనే జాకీలు...

Read moreDetails

తుఫాన్ ప్రభావం మధ్య విద్యుత్ శాఖ అద్భుత సేవలు – 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

తాజా తుఫాన్ ప్రభావం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణలో ప్రభుత్వం చురుకైన చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం – శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి...

Read moreDetails

భక్త కనకదాస జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా – నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా జరుపుకోనుంది ప్రభుత్వం

అమరావతి:భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి కనకదాస జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు...

Read moreDetails

తుఫాన్ ప్రభావాన్ని తగ్గించిన టెక్నాలజీ – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి:మొంథా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ సాయంతో, సమన్వయంతో పనిచేయడం...

Read moreDetails

తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం – కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగింపు

కొవూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో ఆమె...

Read moreDetails

తుపాను తాకిడిని తగ్గించిన ముందస్తు చర్యలు – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి, సచివాలయం:మొంథా తుపాను సృష్టించిన ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా...

Read moreDetails

గోకవరం పెద్దకాలువకు ఆకస్మిక వరద – పోలవరం నిర్వాసిత కాలనీలు ముంపులో

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీ వర్షాల ప్రభావంతో పెద్దకాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీతో పాటు పరిసర...

Read moreDetails

“భగవద్గీతను నేను అవమానించలేదు – వైసీపీ అసత్య ప్రచారమే” : టిటిడి సభ్యుడు ఎంఎస్ రాజు

తాను భగవద్గీతను అవమానించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనుకూల సోషల్ మీడియా వర్గాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని టిటిడి పాలకమండలి సభ్యుడు ఎంఎస్ రాజు స్పష్టం...

Read moreDetails

కృష్ణానదిలో పెరుగుతున్న వరద ఉధృతి – ప్రకాశం బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, కృష్ణానదిలో వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. అక్టోబర్ 30, 2025 మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రకాశం...

Read moreDetails

మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా...

Read moreDetails

తుఫాన్ ప్రభావం: పెద్దాపురంలో ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి – సహాయం అందించడంలో ముందుండనున్నట్లు భరోసా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను...

Read moreDetails

‘మోంతా’ తుఫాన్ సమయంలో పెన్నా సుడులు – సంగం బ్యారేజీ వద్ద ప్రాణాల పణంగా రెస్క్యూ ఆపరేషన్!

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద ఇటీవల చోటుచేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలను ఉత్కంఠలో ముంచెత్తింది. మోంతా తుఫాన్ ఉద్ధృతంగా విరుచుకుపడుతుండగా, పెన్నా నదిలో లక్ష...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తీవ్రం – రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా సందర్శించారు. పత్తి, మిర్చి పంటలు భారీగా నష్టపోయిన...

Read moreDetails

తుఫాను ప్రభావంపై వైఎస్ జగన్ సమీక్ష – రైతుల పట్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం

తాడేపల్లి:తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....

Read moreDetails

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్ – సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, అక్టోబర్ 30:రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల సేతగా ‘నైపుణ్యం’ పోర్టల్ నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతీ నెలా, ప్రతీ...

Read moreDetails

తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై వైఎస్ ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జ్‌లు,...

Read moreDetails

నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీకి తప్పిన ముప్పు – అధికారుల చాకచక్య చర్యలకు ప్రజల ప్రశంసలు

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద తుపాను ప్రభావంతో ఉధృతంగా వచ్చిన వరద నీటిలో భారీ బోటు కొట్టుకువచ్చి బ్యారేజీకి తగిలే ప్రమాదం ఏర్పడింది. అయితే అధికారులు...

Read moreDetails

అమరావతి: నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష – ఉద్యోగ అవకాశాల పెంపుపై దృష్టి

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు...

Read moreDetails

మన్యం జిల్లాలో తుపాను ప్రభావంపై మంత్రి సంధ్యారాణి సమీక్ష

మన్యం జిల్లా పాచిపెంటలో మంత్రి సంధ్యారాణి తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితులను ఆరా తీశారు. గ్రామ...

Read moreDetails

నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటాం – మంత్రి గొట్టిపాటి రవికుమార్

పర్చూరు: మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి...

Read moreDetails

శాంతియుత అణుశక్తికి భారత్‌ అండగా నిలుస్తుంది – ఐరాసలో ఎంపీ పురందేశ్వరి

న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం:శాంతియుత అణుశక్తి వినియోగానికి భారత్‌ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని రాజమహేంద్రవరం ఎంపీ ద్రౌపది పురందేశ్వరి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రకటించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ...

Read moreDetails

శారదా నది ఉద్ధృతి – వరదలో చిక్కుకున్న కుటుంబం రక్షణ చర్యల్లో అధికారులు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఉద్ధృతి కారణంగా పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నది ఒడ్డున ఉన్న ఒక తోటను వరద...

Read moreDetails

కోడూరులో పంట పొలాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

కోడూరు: మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిస్థితిని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. కృష్ణా జిల్లా కోడూరులో పర్యటించిన ఆయన, వరదల...

Read moreDetails

గుంటూరు జిల్లాలో వాగుల ఉధృతి – కొండపాటూరు, అప్పాపురం ప్రాంతాల్లో వరద

గుంటూరు జిల్లా పలు మండలాల్లో వర్షాల ప్రభావంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాకుమాని మండలం కొండపాటూరు వద్ద నల్లమల వాగు ఉధృతి పెరిగింది. కట్టల ఎత్తు తక్కువగా...

Read moreDetails

తిరుమలలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవం – భక్తి వాతావరణంలో వైభవంగా ఉత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు పుష్పయాగం మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఉదయం 9 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1...

Read moreDetails

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం – కృష్ణా పరివాహక ప్రజలకు హెచ్చరిక

విజయవాడ : కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 1.51 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో...

Read moreDetails

పులిచింతల రిజర్వాయర్‌కు పెరుగుతున్న వరద ఇన్‌ఫ్లో – లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత సూచన

భారీ వర్షాల కారణంగా పులిచింతల రిజర్వాయర్‌కు వరద ఇన్‌ఫ్లో గణనీయంగా పెరుగుతోంది. రాబోయే గంటల్లో ఇన్‌ఫ్లో సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు...

Read moreDetails

గుండ్లకమ్మ జలాశయానికి భారీ వరద – అధికారులు అప్రమత్తం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని గుండ్లకమ్మ జలాశయానికి వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా గుండ్లకమ్మకు 1,26,000...

Read moreDetails

ఏపీలో వర్షాల ప్రభావం కొనసాగుతుంది – పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. నేడు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం,...

Read moreDetails

తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం

తాడేపల్లి : రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాసేపట్లో జరగనున్న ఈ...

Read moreDetails

కొనసీమలో 20,000 ఎకరాల్లో వరి పంట నష్టం – మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

అమలాపురం: మొంథా తుపాను కోనసీమపై ఊహించినంత తీవ్ర ప్రభావం చూపలేదు గానీ, విద్యుత్ సరఫరా మరియు రాకపోకలకు ఇబ్బందులు కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు...

Read moreDetails

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల సమీక్ష – మంత్రి నారా లోకేశ్ నేతృత్వం

అమరావతి: మొంథా తుపాను కారణంగా ప్రభావితమైన జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో...

Read moreDetails

మొంథా తుపాను: ఏపీలో 18 లక్షల మందికి ప్రభావం – ప్రాథమిక అంచనా కొనసాగుతోంది

అమరావతి: మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా చూపుతోంది. అధికారులు తుపానుని వల్ల వచ్చిన నష్టాన్ని అంచనా వేస్తూ కొనసాగుతున్నరు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో...

Read moreDetails
Page 31 of 39 1 30 31 32 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News