Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

వ్యర్థాలను ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసే నాలుగు ప్లాంట్లు

అమరావతి: రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛాంధ్ర సంస్థ జిందాల్‌ ఐటీఎఫ్‌ మరియు ఆంటోనీ లారా సంస్థలతో...

Read moreDetails

ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో...

Read moreDetails

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా మరోసారి ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌ సావిత్రి జిందాల్ నిలిచారు. భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల...

Read moreDetails

మోడీ-ట్రంప్ భేటీతోనే వాణిజ్య చర్చలు ప్రారంభమవుతాయా

ఇంటర్నెట్ డెస్క్:భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతినిధులు అనేక సార్లు భేటీ అయినప్పటికీ, ఇప్పటివరకు ఏకాభిప్రాయం సాధించలేదు. అయితే, ఈ ఒప్పందం...

Read moreDetails

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐతో సరికొత్త కొలువులు

కృత్రిమ మేధను ‘ఆలోచనా భాగస్వామి’గా భావించాలి. యువతకు ఉద్యోగావకాశాలు అందాలంటే ‘ఏఐ ఫ్లూయెన్సీ’ అవసరం. కృత్రిమ మేధలో భారత్ ప్రపంచాన్ని ముందుండే దేశంగా మార్చుతుంది. వచ్చే ఐదు...

Read moreDetails

సీఎం చంద్రబాబు: 3 ప్రాంతాల్లో విభిన్న ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు

ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం ఎస్‌ఐసీబీ సమావేశంలో తెలిపారు. మరావతి:రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు “క్వాంటమ్ వ్యాలీ” తరహాలో...

Read moreDetails

CM చంద్రబాబు ప్రకటింపు: ఆంధ్రప్రదేశ్‌లోకి ₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులు

67 వేల మందికి ఉపాధి – దేశంలోనే తొలి భారీ విదేశీ పెట్టుబడికి రైడెన్‌ ఆమోదం, 11వ ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయం అమరావతి: రాష్ట్రంలో కొత్తగా...

Read moreDetails

టాటా గ్రూప్ ట్రస్టీలపై కేంద్రం కీలక సలహా – అవసరమైతే తొలగించండి?

ఇంటర్నెట్ డెస్క్: టాటా ట్రస్టీల మధ్య బోర్డు నియామకాలు, పాలనకు సంబంధించిన అంశాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకున్నట్లు...

Read moreDetails

అరట్టై’ యాప్‌ గురించి శ్రీధర్‌ వెంబు చెప్పిన మజా మాటలు: లవర్స్‌కి సరిపోతుంది.. రెబల్స్‌కి మాత్రం కాదు

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌కు పోటీగా విడుదలైన స్వదేశీ మెసేజింగ్ యాప్‌ ‘అరట్టై’ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యాప్‌ డౌన్‌లోడ్లు వేగంగా పెరుగుతుండగా,...

Read moreDetails

దేశ చరిత్రలో ఏపీకి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు 11వ ఎస్ఐపీబీ ఆమోదం 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ...

Read moreDetails

టీసీఎస్‌ 80,000 మంది ఉద్యోగులను తొలగించిందా..నెట్టింట పోస్ట్ వైరల్, క్లారిటీ

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 80,000 ఉద్యోగులను కంపెనీ తొలగించిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట...

Read moreDetails

ఇ కామర్స్‌ సంస్థలపై ప్రభుత్వ నిఘా

జీఎ్‌సటీ తగ్గింపు ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు చేరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఇ-కామర్స్‌ సంస్థలు రోజువారీ వినియోగంలో ఉన్న... న్యూఢిల్లీ: జీఎ్‌సటీ తగ్గింపు ప్రయోజనం...

Read moreDetails

జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను జిందాల్‌ పవర్‌ కొనొచ్చు

దిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను కొనుగోలు చేసే నిమిత్తం నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జిందాల్‌ పవర్‌కు సూత్రప్రాయ అనుమతులు ఇచ్చినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌...

Read moreDetails

పసిడి/వెండి ఉత్పత్తుల తయారీదార్లకూ మూలధన రుణాలివ్వొచ్చు

ముంబయి: బంగారం/వెండిని ముడి పదార్థంగా వినియోగించి, ఆభరణాలు/వస్తువులు తయారు చేసేవారికీ మూలధన నిధులుగా రుణాలు అందించడానికి బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతినిచ్చింది. ప్రస్తుతం...

Read moreDetails

గుర్తు తెలియని నంబర్లకు ఏఐతో సమాధానం

ఈనాడు, హైదరాబాద్‌: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌/ టెలీ మార్కెటింగ్‌ కాల్స్‌ను నిరోధించేందుకు.. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత అసిస్టెంట్‌ ఈక్వల్‌...

Read moreDetails

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గిస్తే ప్రోత్సాహకాలు

ముంబయి: బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు ఒక ఏడాది పాటు కొనసాగే ప్రోత్సాహక పథకాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ‘స్కీమ్‌...

Read moreDetails

‘వీసా’ ఇవ్వకుంటే.. భారత్‌కు వెళ్దాం

అన్ని రంగాల సంస్థలూ కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించడంపై దృష్టి పెట్టాయి. ఇందుకవసరమైన ఐటీ నిపుణులు పెద్దసంఖ్యలో కావాలంటే, హెచ్‌-1బీ వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి....

Read moreDetails

ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ).. జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌.... న్యూఢిల్లీ: ప్రభుత్వ...

Read moreDetails

 బంగారం…14 సంవత్సరాల్లో అత్యుత్తమ నెలవారీ వృద్ధి

బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూనే ఉన్నాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో.. ముంబై: బంగారం, వెండి ధరలు తగ్గేదేలే...

Read moreDetails

6 నెలలురూ.23 లక్షల కోట్లు

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మూడడుగులు ముందుకు, ఆరడుగు లు వెనక్కి వేస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌.......

Read moreDetails

బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల జోరు: 100 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్రం పచ్చజెండా!

దిల్లీ: త్వరలో బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ లను ప్రతిపాదించే బిల్లు ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బీమా రంగంలోకి మరిన్ని...

Read moreDetails
Page 13 of 13 1 12 13

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News