News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

మహిళల్లో దీర్ఘకాల నొప్పుల వెనుక శాస్త్రీయ వివరణ

మహిళలు నొప్పిని ఎక్కువగా అనుభవిస్తారని చాలాకాలంగా ఒక అపోహ ఉంది. భావోద్వేగాల వల్లే వారు అలా అనుకుంటారని అనేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని...

Read moreDetails

ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం

ఏబీసీడబ్ల్యూవో గడ్డి బాల ముకుందరావుపై వచ్చిన ఫిర్యాదులు క్రమంగా తీవ్రతరమవడంతో ఏసీబీ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వసతిగృహాల మెస్ బిల్లుల మంజూరులో అవకతవకలు...

Read moreDetails

హోలీ వేడుకల్లో విషాదం… నీటిగుంటలో మునిగి విద్యార్థి గల్లంతు

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హోలీ సంబరాలు విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా నీటిగుంటలో ఈతకు దిగిన నలుగురు స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు.ఇంటర్...

Read moreDetails

విజయనగరంలో హోలీ ఘటన కలకలం

విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన హోలీ వేడుకల్లో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. రసాయనాలు కలిగిన రంగులు కళ్లకు తగలడం వల్ల చిన్నారులు తీవ్ర...

Read moreDetails

హనుమాన్ ప్రాజెక్ట్‌తో మానవ–వన్యప్రాణి సంఘర్షణకు చెక్

రాష్ట్రంలో మానవ–వన్యప్రాణి సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలను రక్షించడం ఈ...

Read moreDetails

యువతలో పెరుగుతున్న వినికిడి లోపం… కారణం ఇదే!

ఇప్పటి జీవనశైలిలో శబ్ద కాలుష్యం పెద్ద ముప్పుగా మారింది. నైట్‌క్లబ్బులు, పబ్బులు, డిస్కోథెక్‌లు, సినిమా హాళ్లు, క్రీడా స్టేడియాలు, జిమ్‌లు, రద్దీ రోడ్లు—ఎక్కడ చూసినా శ్రుతిమించిన శబ్దాలే....

Read moreDetails

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్...

Read moreDetails

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన...

Read moreDetails

HPCL రిక్రూట్‌మెంట్ 2026: జూనియర్ ఎగ్జిక్యూటివ్ నుండి మేనేజర్ స్థాయి వరకు ఖాళీలు.

ప్రభుత్వ రంగంలోని ప్రముఖ మహారత్న సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) పలు విభాగాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 732...

Read moreDetails
Page 3 of 103 1 2 3 4 103

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist