News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

విజయవాడ: ప్రభుత్వ వైద్యకళాశాలలో అనుమానాస్పద స్థితిలో పీజీ విద్యార్థిని మృతి

విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న అనస్తీషియా విభాగం పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం నుంచి...

Read moreDetails

ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ శుభవార్త | 2026లో 25 వేల ఉద్యోగాల భర్తీ

ఐటీ రంగంలో ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్న సమయంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25...

Read moreDetails

సంజూ కాదు.. ఇషానే ఓపెనర్‌!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో టీమ్ఇండియా ఓపెనింగ్ స్థానం కోసం నెలలుగా సాగిన చర్చలకు నవీ ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ ముగింపు వేసినట్టైంది. అభిషేక్...

Read moreDetails

 ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయం పెద్ద తప్పిదంగా...

Read moreDetails

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను, అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదు రోజులుగా రోజుకో గ్రామంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది. మంగళవారం...

Read moreDetails

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమగ్రంగా లేదని రాహుల్ గాంధీ...

Read moreDetails

దివాన్ చెరువులో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో పెద్దపులి కలకలం రేగింది. డిల్లీ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులి...

Read moreDetails

రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య | సోదరుడి చేతిలో న్యాయవాది స్వప్న మృతి

రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్న (34)...

Read moreDetails

ఇండిగో విమాన షెడ్యూల్‌లో సర్దుబాటు | కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

కార్యకలాపాల పరమైన సమస్యల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ తమ దూరప్రాంత విమానాల షెడ్యూల్‌లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి తదుపరి నోటీసులు జారీ చేసే...

Read moreDetails

కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు

కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తూ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.6...

Read moreDetails
Page 300 of 320 1 299 300 301 320

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist