Technology News

దిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌ | కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ అనంతరం రాష్ట్రానికి లాభదాయకంగా ఉండే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం...

Read moreDetails

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్లే | 250 మీటర్ల గెజిట్‌పై అధికారుల క్లారిటీ

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో రైతుల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు అధికారులు పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. ఓఆర్ఆర్‌ను 140 మీటర్ల వెడల్పుతోనే...

Read moreDetails

అధిక కరెంట్ బిల్లులకు చెక్‌ | ఎల్‌టీ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ ఊరట

అమరావతి – ఆంధ్రప్రదేశ్‌లో కమర్షియల్ కనెక్షన్లు ఉన్న ఎల్‌టీ విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ తీపికబురు చెప్పింది. గత కొంతకాలంగా అధికంగా వస్తున్న కరెంట్ బిల్లులపై స్పందించిన కమిషన్, కీలక నిర్ణయం...

Read moreDetails

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్‌ | ఇటలీ లియోనార్డోతో భాగస్వామ్యం

దిల్లీ – దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఇటలీకి చెందిన ప్రముఖ సంస్థ లియోనార్డోతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ...

Read moreDetails

చట్టాలు పాటించకపోతే దేశం విడిచి వెళ్లండి: మెటాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వాట్సప్ ప్రైవసీ పాలసీ అంశంలో మాతృ సంస్థ **మెటా (Meta)**పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.“మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క...

Read moreDetails

ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్‌లో పన్నుల అంశాలపై నిన్న మదుపర్లు నిరాశకు గురై భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, బడ్జెట్‌లోని ఇతర సానుకూల...

Read moreDetails

కువైట్–దిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు | అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

కువైట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అధికారులు తెలిపిన వివరాల...

Read moreDetails

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా...

Read moreDetails

వట్టిచెరుకూరు మండలంలో మెగా జాబ్ మేళా.. 600 మందికి ఉద్యోగ అవకాశాలు

వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు...

Read moreDetails

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ...

Read moreDetails
Page 17 of 19 1 16 17 18 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist