Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

మద్యం వ్యసనంతో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కొడుకుకి, తండ్రి కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇచ్చిన సంఘటన.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం వ్యసనంతో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కొడుకుపై విసుగు...

Read moreDetails

కొత్త రేషన్‌ కార్డుల్లో బియ్యానికి మాత్రమే అర్హత కల్పించారు

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేస్తున్న కొత్త రేషన్‌ కార్డులు కేవలం బియ్యం సరఫరాకు మాత్రమే పరిమితమవడంతో, ఆ కార్డులు పొందిన లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...

Read moreDetails

10 నెలల చిన్నారిని ఇంటికి తీసుకువచ్చారు

పది నెలల చిన్నారి హన్సిక అదృష్టం కనబరిచింది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పురపాలక పరిధిలోని గణేశ్‌నగర్‌లో రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం, అందులోని ఇల్లు...

Read moreDetails

రోడ్డు ప్రమాదం: రంగారెడ్డి జిల్లాలో ఘోర ఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు

తెలంగాణ రాష్ట్రం చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు....

Read moreDetails

చేవెళ్ల రోడ్డు ప్రమాదం… ఆ కుటుంబాన్ని కుదిపేసిన దుర్ఘటన!

తాండూరు పట్టణం: రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని దుఃఖసముద్రంలో ముంచేసింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్‌ ముగ్గురు...

Read moreDetails

హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో మార్పులు: ఈ నెల 3 నుంచి కొత్త వేళలు అమల్లోకి

హైదరాబాద్‌: నగర ప్రజలకు ముఖ్య సమాచారం. ఈ నెల నవంబర్ 3 నుండి హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయని మెట్రో యాజమాన్యం...

Read moreDetails

నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్: మొంథా తుపాన్‌ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న జూపాక ప్రాంతాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, భారీ...

Read moreDetails

మత్స్యకారుల సంక్షేమం కోసం 25 ఏళ్లుగా కృషి చేస్తున్నా: ఎంపీ ఈటల రాజేందర్

శామీర్‌పేట: మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. శామీర్‌పేట చెరువులో చేప పిల్లల విడుదల...

Read moreDetails

తుమ్మల ఆగ్రహం: సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యల హెచ్చరిక

హైదరాబాద్‌: ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (AIDC)లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన సందర్భంలో సమయపాలన పాటించని సిబ్బందిపై...

Read moreDetails

హైదరాబాద్‌ల మియాపూర్‌లో ఐదంతస్తుల అక్రమ నిర్మాణం హైడ్రా కూల్చివేత

హైదరాబాద్: మియాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్ 100లో నిర్మించబడిన ఐదంతస్తుల భారీ అక్రమ నిర్మాణాన్ని హైదరాబాదు రూరల్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) కూల్చివేసింది. స్థానికుల ఫిర్యాదుల మేరకు,...

Read moreDetails
Page 31 of 44 1 30 31 32 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist