రాశి ఫలాలు – మీనం
June 15, 2026
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)
June 15, 2026
రాశి ఫలాలు – మేషం
June 15, 2026
టాటా ట్రస్ట్స్ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు
June 15, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ...
06-10-2025 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శన కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండగా ఉన్నాయి. శిలా తోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ...
విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి ...
ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సౌకర్యాలను మరింతగా అందించడానికి 2,000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ...
దొనకొండలో బీడీఎల్ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఏప్రిల్లో మొదలు 2028 సెప్టెంబరులో ఉత్పత్తి ఆరంభం 1,600 మందికి ...
ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల ...
హైదరాబాద్: మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తెలిపారు, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం గతంలో కేసీఆర్ ప్రారంభించారని. అయితే, ఈ పనులను ...
హైదరాబాద్లోని కొండాపూర్లో హైడ్రా (HYDRA) అధికారులు 36 ఎకరాల ప్రభుత్వ భూభాగంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ భూమి భిక్షపతి నగర్, ఆర్టీఏ కార్యాలయం పక్కన ...
విజయవాడ: చెప్పిన రోజు చెప్పిన పని చేసే ప్రభుత్వం ఇదే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో ప్రతీ ఆటో డ్రైవర్కు రూ. ...
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ఆర్యవైశ్య కుటుంబాల వందేళ్ల పాత ఆచారం ఇంకా కొనసాగుతోంది. వీరి పెళ్లిళ్లు ఎక్కువగా ఊర్లోనే జరుగుతాయి, కానీ ముఖ్యమైన మంగళసూత్రం కట్టడం ...
గోంగూర మొక్క సాధారణంగా నాలుగు అడుగుల వరకు పెరుగుతుంది. అయితే, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, అప్పన్నపేటలో ఉన్న ఒక మొక్క 14 అడుగుల వరకు ఎదిగింది. ...
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం అధికంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లోకి 2.70 ...
అండర్పాస్లో వరద నీరు నిలిచింది, దీనిలో శ్రీకాకుళం–తాడివలస మధ్య ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుందని సమాచారం. బస్సు ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడంతో, జేసీబీ సాయంతో బస్సును ...
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే ...
నవ్వులా కనిపించే వాట్సప్ లింకులు, అందమైన ఆఫర్లు మారిపోయి మీ ఖాతా ఖాళీ చేయడానికి సాధనంగా మారుతున్నాయి. షేర్ చేసిన ఒక స్క్రీన్ అంటకే మీరు మీనే ...
పచ్చని పొలాల మధ్య నడుస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తామా?మట్టి దారులపై ఎద్దుల బండిపై విహరిద్దామా?మంచె మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోదామా? ఇలాంటి అనుభవాలను అందించే వ్యవసాయ పర్యాటకాన్ని ...
కుక్కను బెదిరించాడన్న కోపంతో తండ్రీకొడుకులు ఓ బాలుడిపై దాడిచేశారు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్ కోదండరాంనగర్ ...
వంశధార నదికి పెరిగిన వరద ఉధృతి - ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో నిలిచిపోయిన రాకపోకలు - లక్ష క్యూసెక్కులకు చేరుకున్న వరద - నివగాం-మతల గ్రామాల మధ్య నిలిచిపోయిన ...
ఉత్తరాంధ్రకు 'జల' గండం: ప్రభుత్వ పటిష్ట చర్యలతో క్షేమం! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలపై భారీ వర్షాల రూపంలో విరుచుకుపడినా, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. ...
ఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగ (Dasara Festival) వేళ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో ప్రమాదం జరిగి పది మంది భక్తులు ...
పాయకరావుపేట: ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఉద్యోగాలను మంత్రి నారా లోకేశ్ భర్తీ చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొత్తగా ...
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన పెళ్లి వేడుకలో చోరీ జరిగింది. తెలంగాణకు చెందిన ఓ ఐఆర్ఎస్ అధికారి గురువారం రాత్రి చెంచుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ...
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన - సాంగ్టో సెంట్రల్ పార్కును సందర్శించిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు - సాంగ్టో స్మార్ట్ సినీ ...
పరమాత్మని శక్తి స్వరూపిణిగా, జగజ్జననిగా భావిస్తూ పూజించే పరమోత్కృష్ట పండుగే విజయదశమి. ఘోర పాపాలకు పాల్పడిన మహిషాసురాది రాక్షసులను జగన్మాత సంహరించిన శుభసందర్భమిది. పరతత్వాన్ని పురుషరూపంలో, స్త్రీరూపంలో, ...
దసరా పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అయితే, రావణుడికి పది తలలు ఎందుకుంటాయి? ఆ పది తలలు ...
విజయవాడ: దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. కొండపై భక్తులకు ...
జైపుర్: రాజస్థాన్లోని జోధ్పుర్లో జరుగుతున్న ఆర్ట్స్ వీక్ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తోంది. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా పునఃసృష్టించారు. దేశవిదేశాలకు చెందిన ...
హిమాయత్నగర్, న్యూస్టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబరు 26న ఖమ్మంలో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్నగర్లోని ...
ఫ్యూచర్సిటీ-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే పక్కన నిర్మించాలని సీఎం సూచన హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు ఎలైన్మెంట్ మారనుంది. ప్రస్తుత విజయవాడ ...
ఈనాడు, దిల్లీ: దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అన్నదాతల కంటే ఎక్కువగా విద్యార్థులవే ఉంటున్నాయి. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ...
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విశ్వ విద్యాలయాలు పేరుకే నడుస్తున్నట్లుగా మారాయి. ఆచార్యుల నియామకాలు లేక పోవడంతో అటు బోధనకు.. ఇటు పరిశోధనలకు విఘాతంగా మారింది. వేతనాల నిధులు ...
ఈనాడు, హైదరాబాద్: భూమి గుంటల్లోనే ఉంటుంది. విక్రయాలు మాత్రం గజాల చొప్పున చేస్తూ ఫాం ల్యాండ్స్ పేరిట కొందరు అంటగడుతున్నారు. భవిష్యత్లో ఎలాగో నిర్మాణాలు చేసుకుంటారు కదా. ...
హైదరాబాద్ : నగరంలో 12 చోట్ల కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా ...
బిట్రగుంట, న్యూస్టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దేశంలోనే అతిపెద్దదిగా రూపుదిద్దుకోబోతోందని మత్స్య, వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన ...
ఈనాడు, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.వెయ్యి కోట్లు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేయకుంటే 13 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్, ...
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం ...
విజయనగరం: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన పొట్నూరు అప్పలరాజు 2014 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆయన ...
రికార్డు స్థాయిలో ప్రయాణాలుసోమవారాలు,సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీఇప్పటికి రూ.350 కోట్ల రాయితీ వినియోగం- అమరావతి రాష్ట్రంలో మహిళలు స్త్రీశక్తి పథకాన్ని ఉత్సాహంతో వినియోగించుకుంటున్నారు. ఐదు రకాల బస్సుల్లో ...
వర్చువల్గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం: సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి దసరా పర్వదినాల్లో విమాన సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ...
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల పదోరోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి.. రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ...
సృజనాత్మకతకు భక్తిని జోడించి వివిధ రకాల పప్పులు, మసాలా దినుసులతో ఇలా అమ్మవారిని సాక్షాత్కరింపజేశారు. దసరా వేడుకల సందర్భంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి ...
దిల్లీ: లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్లు ఇక్కడి ...
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణస్వామి మూలవిరాట్ను బుధవారం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు తాకాయి. ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి.. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే ...
అమరావతి: గాంధీ అనుసరించిన శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ...
ఇంటర్నెట్డెస్క్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ...
జితేష్, వంశీ మూడో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఇద్దరూ స్కూల్కి వెళ్లారు. ఇంటర్వెల్ సమయంలో వంశీ.. ‘పక్కనే షాప్లో చాక్లెట్లు కొనుక్కుందామా?’ అని జితేష్తో ...
దసరా వేళ.. ఇలా చేస్తే తిరుగుండదని అంటున్నారు. ఈ రోజు.. కొన్నింటిని దానంగా ఇవ్వడం వల్ల జీవితంలో మేలు జరుగుతుందని చెబుతున్నారు.దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ...
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి ...
విజయదశమి లేదా దసరా పండుగ హిందూ, సిక్కు ప్రజనీకానికి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పవిత్ర దినాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు.. సిక్కు సామ్రాజ్యానికి ...
© 2025 ShivaSakthi.Net