Tag: BreakingPolitics

రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్ష ఐక్యత.. చారిత్రాత్మక రోజు: రేవంత్ రెడ్డి

లోక్‌సభలో రాజ్యాంగ సవరణ నల్ల బిల్లును ఓడించడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఐక్యంగా నిలిచి జాతీయ విపత్తును ...

Read moreDetails

పార్లమెంట్‌లో నంబర్ గేమ్: రాజ్యాంగ సవరణకు 360 మంది బలం దక్కేనా?

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళల ...

Read moreDetails

మోదీ ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన సోనియా.. డీలిమిటేషన్ వెనుక అసలు రహస్యం ఇదేనా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని అభివర్ణిస్తూ, రాజకీయ ...

Read moreDetails

మహానేత వేసిన మార్గాన్ని ఎవరూ మార్చలేరు…నారా లోకేష్

మహానేత ఎన్టీఆర్ చూపించిన మార్గాన్ని ఎవరూ మార్చలేరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన విలువలు, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఇప్పటికీ ...

Read moreDetails

సింధనూరులో ఘనంగా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నారా లోకేష్

సింధనూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటకతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. ...

Read moreDetails

అమరావతి సాధ్యమా? అంబటి సందేహాలు

పల్నాడు జిల్లా Chilakaluripetలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి Ambati Rambabu రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పై విమర్శలు ...

Read moreDetails

పార్లమెంట్‌కు బ్రేక్ మాత్రమే, పూర్తి ముగింపు కాదు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నప్పటికీ, ఇవి పూర్తిగా నిరవధికంగా వాయిదా పడకపోవచ్చని సమాచారం. ప్రభుత్వం ఈ నెల మూడో వారంలో మరో 2–3 రోజులపాటు ప్రత్యేక ...

Read moreDetails

కార్యకర్త అర్జున్ కుటుంబానికి మంత్రి లోకేష్ భరోసా

మంత్రి నారా లోకేష్ చర్యలు రాజకీయ నాయకత్వంలో మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచాయి. ఒక కార్యకర్త కుటుంబం ఎదుర్కొన్న విషాద సమయంలో వారికి అండగా నిలవడం ద్వారా ...

Read moreDetails

జేడీయూ అధినేతగా నీతీశ్‌ ఏకగ్రీవ ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయం ...

Read moreDetails

కేరళ ఎన్నికలపై ఇరాన్ యుద్ధ ప్రభావం

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కేవలం చమురు ధరలపైనే కాకుండా దేశీయ రాజకీయాలపైనా ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏప్రిల్ 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist