Tag: crime news India

విజయవాడలో ఏసీబీ స్పీడ్..శాంతి ఆస్తుల కేసులో కీలక మలుపు!

దేవదాయ శాఖలో ప్రకంపనలు సృష్టించిన అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి అవినీతి సామ్రాజ్యంపై ఏసీబీ (ACB) పట్టు బిగిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన ఆమెను, ...

Read moreDetails

రూ.10 కోట్ల స్కామ్‌లో మంగ్లీ పేరు.. అసలు ఏం జరగబోతోంది?

ప్రముఖ నేపథ్య గాయని మంగ్లీ (Mangli) అలియాస్ సత్యవతి రాథోడ్‌ చుట్టూ చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై చీటింగ్ కేసు నమోదు ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు: 7.2 కిలోల బంగారం, రూ.2.90 కోట్ల నగదు స్వాధీనం!

ఛత్తీస్‌గఢ్: వివిధ జిల్లాల్లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ మిషన్-2026 మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో చివరి రోజున మావోయిస్టుల ...

Read moreDetails

“అమ్మనే చంపేసింది!” – ప్రేమ కోసం కూతురు చేసిన దారుణం వైరల్!!

హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమాయణానికి అడ్డుగా ఉందని భావించిన ఓ యువతి, తన ప్రియుడితో కలిసి కన్నతల్లినే హత్య చేసి ఇంట్లోనే ...

Read moreDetails

విజయవాడలో ఉగ్రవాదంపై ఐబీ ప్రత్యేక దృష్టి..ఇద్దరి అరెస్ట్ తర్వాత నిఘా మరింత పెరిగిందా ?

విజయవాడ పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్పడ్డట్లు గుర్తించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో చంచల్‌గూడ ప్రాంతం నుండి సైదా బేగం (35)ను, బళ్లారి నుంచి అబ్దుల్‌ సలామ్ ...

Read moreDetails

రంగారెడ్డి శోభ హత్య కేసు: నేరస్థుడి లొకేషన్ గుర్తింపు కోసం ప్రత్యేక దర్యాప్తు!!

రంగారెడ్డి జిల్లా పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక వివరాల ప్రకారం, శోభను హత్య చేసిన వ్యక్తి ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉన్నాడని తెలుస్తోంది. ...

Read moreDetails

ఆధ్యాత్మికత ముసుగులో అరాచకం: 59 మంది మహిళలపై అత్యాచారం చేసిన ‘కెప్టెన్’ అరెస్ట్!

ముంబయి మరియు నాసిక్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘట్టంలో 67 ఏళ్ల జ్యోతిష్కుడు అశోక్ ఖరాత్ ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతను ఆధ్యాత్మికతను ముసుగుగా వేసుకొని, 35 ...

Read moreDetails

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం వెల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ...

Read moreDetails

దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన అనస్తీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె సీనియర్ డాక్టర్ ...

Read moreDetails

మేక దొంగతనం అనుమానం..గ్రామస్థుల దాడిలో విద్యార్థి మృతి..!

ఒడిశాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మేకను దొంగిలించారన్న అనుమానంతో ఇద్దరు బాలులను గ్రామస్థులు తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ...

Read moreDetails

సంతోషంగా జీవిస్తోందని అసహనం… మాజీ భార్యను హతమార్చిన భర్త..!!

తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబ కలహాలు భయానక ఘటనకు దారితీశాయి. తనతో విడిపోయిన మహిళ సంతోషంగా జీవనం సాగిస్తుండటాన్ని తట్టుకోలేక భర్త కత్తితో దాడి చేసి హతమార్చిన దారుణం ...

Read moreDetails

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం: భార్య, అత్తలను కత్తితో కిరాతకంగా చంపిన భర్త.

తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న భార్య, అత్త హత్యల ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ...

Read moreDetails

కడప జిల్లాలో ఏసీబీ పంజా: లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై, సీఐ!

ఖాకీ వనంలో అవినీతి గుట్టురట్టయింది. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ వేదికగా సాగుతున్న వసూళ్ల పర్వానికి ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. రూ. 3 లక్షలు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News