Tag: DataCenters

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గత 18 నెలల్లోనే సుమారు 23 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ...

Read moreDetails

తెలంగాణ డిజిటల్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది: అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక

దేశాన్ని ట్రిలియన్‌ డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా ముందుకు నడిపించడంలో తెలంగాణ ఒక డిజిటల్‌ పవర్‌హౌస్‌గా మారిందని అసోచామ్‌–పీడబ్ల్యూసీ సంయుక్త నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రం ఏఐ, ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ల ప్రజా పోరాట చరిత్ర:  సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా దేశానికి గౌరవం అయితే.. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ...

Read moreDetails

శామ్‌సంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్‌

కృత్రిమ మేధస్సు (AI) విప్లవం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్లకు భారీగా డిమాండ్ పెరగడంతో మెమొరీ చిప్‌ల అవసరం గణనీయంగా పెరిగింది. ...

Read moreDetails

ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 40కిపైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ...

Read moreDetails

ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ

Cyient Semiconductors భారత సెమీకండక్టర్ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ Navitas Semiconductor సహకారంతో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ...

Read moreDetails

పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 ...

Read moreDetails

ఏఐ విద్యుద్దాహానికి చెక్ పెట్టే కొత్త టెక్నాలజీ

ఆధునిక టెక్నాలజీ యుగంలో కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నప్పటికీ, దాని వెనుక భారీ విద్యుత్‌ వినియోగం పెద్ద సవాలుగా మారుతోంది. సాధారణ ఇంటర్నెట్‌ సెర్చ్‌తో ...

Read moreDetails

డేటా కేంద్రాల్లోకి భారీ పెట్టుబడులు.. రూ.5 లక్షల కోట్లు

దేశంలో డేటా కేంద్రాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఈ రంగంలోకి సుమారు 54 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షల కోట్లు) ...

Read moreDetails

పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల తగ్గింపు.. ఒరాకిల్ ప్రణాళిక!

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌ (Oracle) రాబోయే నెలల్లో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులు, భారీ డేటా సెంటర్‌ల ...

Read moreDetails

భారత్‌ ఏఐ విజన్‌కు గూగుల్ మద్దతు – సుందర్ పిచాయ్ స్పష్టీకరణ

భారత ఏఐ ప్రయాణంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రపంచ స్థాయి సాంకేతిక మార్పులో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐ సాంకేతికత కేవలం పరిశ్రమల అభివృద్ధికే ...

Read moreDetails

భారత్‌ను AI హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం.. అదానీ గ్రూప్ ప్రకటన

Adani Group ప్రకటించిన 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భారత టెక్నాలజీ రంగానికి మలుపుతిప్పే నిర్ణయంగా భావిస్తున్నారు. AI ఆధారిత డేటా సెంటర్లు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో ...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News