Tag: DevoteesRush

పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవం.. తరలివచ్చిన లక్షలాది భక్తులు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశాలోని పూరీ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవానికి ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల నిరీక్షణ!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, సర్వదర్శనం కోసం ...

Read moreDetails

తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం ...

Read moreDetails

నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ.

పట్టణంలోని నూకాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కళకళలాడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని నింపేశారు. ఉదయం ...

Read moreDetails

సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ

సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని వర్ణించే ప్రసిద్ధ శ్లోకం “కుందాబ సుందర తనుః…” భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని రేకెత్తిస్తోంది. కుంద పుష్పంలాంటి శుభ్రమైన కాంతి, చంద్రబింబాన్ని ...

Read moreDetails

సింహాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి: ఘనంగా చందనోత్సవం

సింహాద్రి అప్పన్నస్వామి వార్షిక చందనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తూ ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, గోవా ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News