Tag: EducationNews

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం… తీరా పరీక్షకు రాని విద్యార్థి

నాగర్‌కర్నూల్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాయనున్న కేవలం ఒకే ఒక్క విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు ...

Read moreDetails

అలుమ్ని నెట్‌వర్క్‌కు కొత్త రూపం.. హూప్‌స్టర్ ప్రారంభం!

హైదరాబాద్‌కు చెందిన అంకురం వావ్ సంస్థ తన విస్తరణలో భాగంగా ఇప్పుడు ‘హూప్‌స్టర్‌ (Hoopster)’ పేరుతో కొత్త దశలోకి అడుగుపెట్టింది. ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులను ...

Read moreDetails

ఏఐతో గణితం సాధన.. మైసూరు విద్యార్థుల కొత్త ప్రయత్నం!

మైసూరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు గణితాన్ని సులభంగా నేర్చుకునేలా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. బడిలో ఉపాధ్యాయులు చెప్పిన గణిత పాఠాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుని ...

Read moreDetails

పరీక్షల సందడి మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. పరీక్షలు ఉదయం ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన ...

Read moreDetails

పదో తరగతి పరీక్షలు దగ్గర్లోనే… విజయం కోసం ఆత్మవిశ్వాసమే ఆయుధం!

కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా చేసిన కృషిని కొన్ని గంటల్లో అక్షరాల రూపంలో వ్యక్తపరచాల్సిన సమయం ...

Read moreDetails

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

హిస్టరీ, ఎకనామిక్స్‌, పాలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో బీఏ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ తెలుగు టీచర్‌గా మారే అవకాశం ఉంది. అయితే అందుకు కొన్ని ప్రత్యేక విద్యార్హతలు, ...

Read moreDetails

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) మంచి అవకాశం. సాధారణంగా ఈ పరీక్షను ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎక్కువగా ...

Read moreDetails

మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో అవకతవకలు.. 81 మంది సస్పెండ్

మహారాష్ట్రలో బోర్డు పరీక్షల సందర్భంగా చీటింగ్‌కు సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు కాపీయింగ్‌ చేయడానికి చాట్‌జీపీటీ (ChatGPT) సహాయాన్ని ఉపయోగించగా, కొంతమంది ఎగ్జామినేషన్‌ సిబ్బంది కూడా ...

Read moreDetails

జేఈఈ మెయిన్‌ సెషన్-2కు సిద్ధమా? విజయం కోసం సరైన ప్రణాళిక అవసరం

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నాయి. మొదటి సెషన్‌లో ఆశించిన విధంగా రాయలేని విద్యార్థులకు, మెరుగైన పర్సంటైల్‌ సాధించాలని ...

Read moreDetails
Page 3 of 6 1 2 3 4 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist