Tag: EducationNews

పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

పేపర్‌ లీకేజీకి పాల్పడే వ్యక్తులు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2024 నాటి ప్రవేశ ...

Read moreDetails

విద్యార్థులను హెచ్చరించడంపై యూనివర్సిటీలపై రాహుల్‌ ఆగ్రహం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించిన పలు యూనివర్సిటీల తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీక్‌పై నిరసన.. తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం, దిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర చర్చకు సిద్ధం.. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలకు ...

Read moreDetails

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ ...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ...

Read moreDetails

నీట్‌ అభ్యర్థుల కోసం డిజి లాకర్‌ వ్యవస్థ.. ర్యాంక్‌ కార్డుల భద్రతకు ఎన్‌టీఏ చర్యలు

జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభ్యర్థుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ అభ్యర్థులు తమ ర్యాంక్‌ కార్డులను సురక్షితంగా ...

Read moreDetails

ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్ల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్లు (ఆర్థిక శాస్త్రం) పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ ...

Read moreDetails

బిహార్‌లో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జేఈఈ, నీట్‌కు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

బిహార్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ‘బిహార్ స్కూల్ లైవ్ క్లాసెస్’ ...

Read moreDetails

సీబీఎస్‌ఈ డిజిటల్‌ మార్కుల విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన

కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) అమలు చేస్తున్న డిజిటల్‌ మార్కుల వ్యవస్థపై విద్యార్థుల్లో నెలకొన్న అసంతృప్తిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ...

Read moreDetails

జర్మనీ వైపు భారతీయ విద్యార్థుల పరుగులు.. దరఖాస్తుల్లో 370% పెరుగుదల

విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జర్మనీకి ఆదరణ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి ...

Read moreDetails

సీబీఎస్‌ఈలో కొత్త నిబంధన.. పదో తరగతిలో మూడో భాష ఇంటర్నల్‌ పరీక్ష తప్పనిసరి

సీబీఎస్‌ఈ (కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు) విద్యార్థులకు కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు మూడో భాష ...

Read moreDetails

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై పంజాబ్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును నియంత్రించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజు ...

Read moreDetails

తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేశ్‌ నియామకం

తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి సంబంధించిన కీలక సంస్థ అయిన తెలుగు అకాడమీకి కొత్త డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేశ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

16 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌.. 24న సీట్ల కేటాయింపు

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే జరిగిన విడతల్లో సీట్లు పొందలేని అభ్యర్థులు, ...

Read moreDetails

ఏసర్, ఇంటెల్‌తో కలిసి శ్రీ చైతన్య ‘నీట్‌ రెడీ ల్యాప్‌టాప్‌’ ఆవిష్కరణ

వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ (NEET) 2027 సంవత్సరం నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించే అవకాశాల నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే ...

Read moreDetails

డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టుల ఫలితాలు విడుదల.. మూడు సబ్జెక్టుల్లో ఎంపిక జాబితా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ...

Read moreDetails

బీఈడీ, బీపీఎడ్‌, డీపీఎడ్‌ ప్రవేశాలకు ఈ నెల 21 నుంచి కౌన్సెలింగ్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల బీఈడీతో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ...

Read moreDetails

పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యకు మరింత ఊతమిస్తూ పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరంలోనే తరగతుల ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు ...

Read moreDetails

నీట్‌ యూజీ-2026 రీటెస్ట్‌ ఓఎంఆర్‌ షీట్లు విడుదల

నీట్‌ యూజీ-2026 పునఃపరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన విడుదల చేసింది. పునఃపరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ జవాబు పత్రాలు, రికార్డు ...

Read moreDetails

భారత ఉన్నత విద్యపై విదేశీ విద్యార్థుల ఆసక్తి.. 58 వేల మందికి పైగా చేరిక

భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. నాణ్యమైన విద్య, తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం, విభిన్న కోర్సుల లభ్యత ...

Read moreDetails

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. హెటెరోలో 300 మందికి ఉద్యోగాలు

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. సంస్థకు చెందిన తయారీ కేంద్రాల్లో ప్రొడక్షన్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల్లో పనిచేసేందుకు 300 ...

Read moreDetails

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

రాష్ట్రంలో వైద్య విద్యను మరింత విస్తరించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్‌ ...

Read moreDetails

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్థం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ...

Read moreDetails

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మార్పు.. సీఎస్‌ఈ తర్వాత మెకానికల్, ఈఈఈ, సివిల్‌కు క్రేజ్

ఐటీ రంగంలో నియామకాలు మందగించడం, కొన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు లేఅఫ్‌లు ప్రకటించడం వంటి పరిణామాలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోర్సు ఎంపికపై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ...

Read moreDetails

ఆదిలాబాద్‌ నిరాల గ్రామంలో విద్యార్థుల రవాణా కష్టాలు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం నిరాల గ్రామంలోని విద్యార్థులకు పాఠశాలకు వెళ్లడం ప్రతిరోజూ ఓ సవాల్‌గా మారింది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా సరైన రవాణా సౌకర్యం లేక ...

Read moreDetails

డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల.. 11,303 మంది అభ్యర్థులు అర్హత

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో డీఈఈ సెట్‌ కన్వీనర్‌ ...

Read moreDetails

8 ఏళ్లుగా వంటశాల కోసం ఎదురుచూపులు.. భోజనం కోసం అర కిలోమీటర్ నడుస్తున్న విద్యార్థులు

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం మీర్జాపూర్‌లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం మారినా వంటశాల మాత్రం పాత పాఠశాలలోనే ఉండటంతో ...

Read moreDetails

జీఓల్లో తప్పిదం.. మూడు నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు ఇబ్బందులు

ప్రభుత్వ అధికారుల విడుదల చేసిన జీఓల్లో జరిగిన తప్పిదం మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరగకపోవడంతో పూర్తి ...

Read moreDetails

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

గబ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అభిరూప్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా బయ్యారం మండలం ...

Read moreDetails

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ జులై 2న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు బీసీ ఐకాస పిలుపు

పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాస ఆధ్వర్యంలో జులై 2న ...

Read moreDetails

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఫస్టియర్‌లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేకంగా దృష్టి ...

Read moreDetails

AP EAPCET 2026 ఫలితాలు నేడు విడుదల

ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ (AP EAPCET 2026) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విద్య, ఐటీ శాఖల ...

Read moreDetails

త్రిభాషా విధానంపై విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది

త్రిభాషా విధానంపై లక్షలాది మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది. ఇప్పటికే రెండు విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న 7 నుంచి 9వ తరగతి విద్యార్థులు అదే భాషల ...

Read moreDetails

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగాన్ని పరిచయం చేసే అధ్యాయం నుంచి రాజ్యాంగ పీఠికను తొలగించడం, ...

Read moreDetails

సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 100 శాతం మార్కులు సాధించిన అవని కేజ్రీవాల్

సీబీఎస్‌ఈ 12వ తరగతి కామర్స్ విభాగంలో తొలుత 95.2 శాతం మార్కులు సాధించిన ఝార్ఖండ్‌కు చెందిన అవని కేజ్రీవాల్ అనే విద్యార్థినికి పునర్మూల్యాంకనం తర్వాత 100 శాతం ...

Read moreDetails

నీట్-యూజీ లీక్‌పై నిరసనగా సీజేపీ వినూత్న “డైపర్ విరాళాల” కార్యక్రమం

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్‌తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నిరసనగా జంతర్ మంతర్ వద్ద నాలుగు రోజులుగా సీపీజే (కాక్రోచ్ జనతా పార్టీ) ధర్నా ...

Read moreDetails

టెలిగ్రామ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. యూజర్లకు మళ్లీ అందుబాటులో సేవలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తిరిగి పునరుద్ధరించగా, సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అయితే యాపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రం ...

Read moreDetails

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర నిషేధం సరైనదే: దిల్లీ హైకోర్టు

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనని ...

Read moreDetails

నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపం.. అభ్యర్థికి అబుధాబీలో పరీక్ష కేంద్రం కేటాయింపు

నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జారీ చేసిన అడ్మిట్ కార్డులో తీవ్రమైన లోపం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌కు చెందిన ఓ అభ్యర్థికి ...

Read moreDetails

ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి (SSC) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే ...

Read moreDetails

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి Ranjit Basha తెలిపారు. ...

Read moreDetails

ఆరుట్లలో కొత్త తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ...

Read moreDetails

ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రేపే సప్లిమెంటరీ ఫలితాలు

ఏపీ ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వెలువడింది. ప్రథమ, ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ...

Read moreDetails

ఇండో-పసిఫిక్ కమాండ్‌లో ‘ఇండో’ తొలగింపు: అమెరికా కీలక నిర్ణయం

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ను తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్న అమెరికా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరులోని ...

Read moreDetails

ఎన్నికల్లో పోటీపై సీజేపీ అనాసక్తి: అభిజీత్‌ దీప్కే

ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆసక్తిగా లేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మంగళవారం సూచనప్రాయంగా తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థ, ...

Read moreDetails

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌ లీక్‌ వదంతులు అవాస్తవం: కేంద్రం

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఇటీవల నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందన్న సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

నీట్‌ రీ-పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నియంత్రణ

నీట్‌ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు, పేపర్‌ లీక్‌ వదంతులను అరికట్టేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నియంత్రణ చర్యలు చేపట్టింది. ...

Read moreDetails

అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ సాయం: లోకేశ్‌ ఆదేశం

అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా ...

Read moreDetails

నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

నీట్‌ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ...

Read moreDetails
Page 1 of 4 1 2 4

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News