Tag: EducationNews

పదో తరగతి తర్వాత ఫ్రీలాన్సింగ్… విద్యార్థులకు కొత్త ఆదాయ మార్గం

పదో తరగతి పూర్తైన తర్వాత మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యంత అవసరం. వాటిలో ముఖ్యమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ...

Read moreDetails

గ్రీన్‌వుడ్ హై గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి లోకేష్ సందడి!

బెంగళూరులోని గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల ...

Read moreDetails

NIOS ఓపెన్ స్కూలింగ్‌తో ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్

పదో తరగతి తర్వాత వివిధ కారణాల వల్ల రెగ్యులర్ విద్య కొనసాగించలేని విద్యార్థులకు ఓపెన్ స్కూలింగ్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. చదువును కొనసాగించాలనే ఆసక్తి ఉన్నవారికి ...

Read moreDetails

హీల్ ప్యారడైజ్‌’లో 11వ తరగతి అడ్మిషన్ల సందడి షురూ!

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే హీల్‌ ప్యారడైజ్‌ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 11వ తరగతి (ఇంటర్‌మీడియట్‌) ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ సీఈవో ...

Read moreDetails

జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో జరిగిన ఘోర ఘటన స్థానిక సామాజిక వర్గాలను షాక్‌లో ఉంచింది. శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు నెలలుగా హాస్టల్‌లో విద్యార్థులను భయపెట్టడం, మానసిక ...

Read moreDetails

విద్యార్థిపై విద్వేష వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ సస్పెండ్

బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ విద్యార్థిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరగతి గదిలో పాఠాలు చెబుతున్న సమయంలో అఫాన్ అనే ...

Read moreDetails

JEE Advanced 2026: షెడ్యూల్ విడుదల, మే 17న పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ...

Read moreDetails

10వ తరగతి విద్యార్థులు మేలో రెండో విడత బోర్డు పరీక్షలకు సిద్ధంగా ఉండాలి

ఎల్‌వోసీ (LOSC) ప్రక్రియ: అభ్యర్థుల జాబితా స్వీకరణ బుధవారం నుండి ప్రారంభం, మార్చి 31 వరకు కొనసాగుతుంది. రెండుసార్లు పరీక్షలు: కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ...

Read moreDetails

ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు అమలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఒంటిపూట బడుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ...

Read moreDetails

నేటి నుంచి ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 ...

Read moreDetails
Page 2 of 6 1 2 3 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist