Tag: EducationPolicy

సీబీఎస్‌ఈ డిజిటల్‌ మార్కుల విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన

కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) అమలు చేస్తున్న డిజిటల్‌ మార్కుల వ్యవస్థపై విద్యార్థుల్లో నెలకొన్న అసంతృప్తిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ...

Read moreDetails

సీబీఎస్‌ఈలో కొత్త నిబంధన.. పదో తరగతిలో మూడో భాష ఇంటర్నల్‌ పరీక్ష తప్పనిసరి

సీబీఎస్‌ఈ (కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు) విద్యార్థులకు కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు మూడో భాష ...

Read moreDetails

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై పంజాబ్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును నియంత్రించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజు ...

Read moreDetails

జేఈఈ, నీట్ ప్రవేశాల్లో బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ ప్రతిపాదన

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు కీలకమైన జేఈఈ, నీట్-యూజీ పరీక్షల విధానంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో బోర్డు పరీక్షలకు 50 ...

Read moreDetails

రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

రాజస్థాన్‌లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ కేసులో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జోయ్‌మల్యా ...

Read moreDetails

CBSE త్రిభాషా సూత్రంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

సీబీఎస్‌ఈ తాజాగా తీసుకొచ్చిన త్రిభాషా సూత్రం అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 9వ ...

Read moreDetails

భారత్‌కు తిరిగి వస్తున్నానని ప్రకటించిన అభిజీత్ దీప్కే

దాదాపు రెండు వారాల క్రితం ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ని స్థాపించిన అభిజీత్ దీప్కే ఈ నెల 6న భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. తనపై అరెస్టు ...

Read moreDetails

వర్సిటీలుగా మారిపోతున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు

రాష్ట్రంలో ఉన్న పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు వేగంగా డీమ్డ్‌ టు బీ మరియు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలుగా మారుతున్నాయి. జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా విద్యాసంస్థలను పరీక్షల ...

Read moreDetails

కేరళలో విద్యార్థినులకు నెలకు 3 రోజుల రుతుక్రమ సెలవులు: ప్రభుత్వం నిర్ణయం

కేరళలో విద్యార్థినులకు నెలకు మూడు రోజుల రుతుక్రమ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు జీతంతో కూడిన 6 నెలల ప్రసూతి ...

Read moreDetails

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రవేశ ప్రక్రియ కొనసాగించాలి

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో ...

Read moreDetails

పాఠశాల విద్యలోకి ఇంటర్‌ విలీనం.. నేడో రేపో ఆర్డినెన్స్‌

తెలంగాణలో పాఠశాల విద్యలోకి ఇంటర్‌మీడియట్‌ విద్యను విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. స్కూల్‌, ఇంటర్‌ విద్యకు ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ...

Read moreDetails

ఉన్నత విద్యలో కేరళ ఆదర్శం… దేశానికి కొత్త దిశ

ఉన్నత విద్యను బలోపేతం చేయడంలో కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు ట్యూషన్ ఫీజు రద్దు ...

Read moreDetails

విద్యార్థులకు అల్పాహారం, పాలు… ఏఐ బోధనకు శ్రీకారం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా తల్లిదండ్రులపై ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News