Tag: EducationSystem

పిల్లలే భవిష్యత్తు ఆస్తి.. భారం కాదు: సీఎం చంద్రబాబు

పిల్లలే భవిష్యత్తు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లలు పుడితే భారం కాదని, వారిని ఆదాయంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర చర్చకు సిద్ధం.. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలకు ...

Read moreDetails

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ ...

Read moreDetails

వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాలో ప్లకార్డులతో నిరసన

విద్యా వ్యవస్థలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌కు అమెరికాలోనూ మద్దతు లభిస్తోంది. న్యూయార్క్‌, శాన్‌జోస్‌ నగరాల్లో ‘హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ ...

Read moreDetails

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు ఎన్నెన్నో!

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాల కొరత విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని శౌచాలయాలు లేకపోగా, మరికొన్ని చోట్ల ఉన్నవాటికి సరైన నిర్వహణ ...

Read moreDetails

CBSE త్రిభాషా సూత్రంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

సీబీఎస్‌ఈ తాజాగా తీసుకొచ్చిన త్రిభాషా సూత్రం అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 9వ ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టు అసహనం.. ఎన్‌టీఏపై తీవ్ర వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఘటనల నుంచి కూడా ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని ...

Read moreDetails

నీట్‌-యూజీ 2026 రద్దు.. దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్షలు

దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ 2026 పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలు తీవ్రరూపం దాల్చడంతో ఈ ...

Read moreDetails

ప్రశ్నాపత్రం లీక్‌తో నీట్‌ పరీక్ష రద్దుపై తీవ్ర విమర్శలు

K. T. Rama Rao నీట్‌ పరీక్ష రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు చేయడం కేంద్రానికి ...

Read moreDetails

రాజస్థాన్‌లో నీట్‌-2026 పేపర్ లీక్ కలకలం..

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన NEET UG 2026 పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్‌లో పరీక్షకు ముందు పంపిణీ చేసిన ప్రాక్టీస్ ...

Read moreDetails

పాఠశాల విద్యలోకి ఇంటర్‌ విలీనం.. నేడో రేపో ఆర్డినెన్స్‌

తెలంగాణలో పాఠశాల విద్యలోకి ఇంటర్‌మీడియట్‌ విద్యను విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. స్కూల్‌, ఇంటర్‌ విద్యకు ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ...

Read moreDetails

ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక విధానం తగదు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక నియామకాల విధానాన్ని క్రమంగా తొలగించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా విద్యారంగంలో కాంట్రాక్ట్‌ లేదా తాత్కాలిక నియామకాలతో సరిపెట్టకుండా ...

Read moreDetails

పరీక్ష పోతే ప్రాణం తీసుకోవాలా? ఫలితాల ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు విద్యార్థులు!

ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ ...

Read moreDetails

NIOS ఓపెన్ స్కూలింగ్‌తో ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్

పదో తరగతి తర్వాత వివిధ కారణాల వల్ల రెగ్యులర్ విద్య కొనసాగించలేని విద్యార్థులకు ఓపెన్ స్కూలింగ్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. చదువును కొనసాగించాలనే ఆసక్తి ఉన్నవారికి ...

Read moreDetails

స్కూల్ స్టేజ్‌పై టవల్ డ్యాన్స్…ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన విద్యాసంస్థల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలపై పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పాఠశాలలు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే వేదికలుగా ఉంటాయి. అయితే, ఆ ...

Read moreDetails

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా నాణ్యత ...

Read moreDetails

మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో అవకతవకలు.. 81 మంది సస్పెండ్

మహారాష్ట్రలో బోర్డు పరీక్షల సందర్భంగా చీటింగ్‌కు సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు కాపీయింగ్‌ చేయడానికి చాట్‌జీపీటీ (ChatGPT) సహాయాన్ని ఉపయోగించగా, కొంతమంది ఎగ్జామినేషన్‌ సిబ్బంది కూడా ...

Read moreDetails

విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థి తౌషిక్ మృతిపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి న్యాయం ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News