Tag: ExamNews

NEET పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతకు కట్టుబాటు

NEET పేపర్ లీక్ వివాదం: సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతపై కీలక వివరాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ...

Read moreDetails

నేను బాధ్యత తీసుకుంటున్నా: సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్‌

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ...

Read moreDetails

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల చేసిన యూపీఎస్‌సీ

దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని యూపీఎస్‌సీ బుధవారం విడుదల చేసింది. పరీక్ష ముగిసిన తర్వాత కీ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన ...

Read moreDetails

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై ఎన్‌టీఏ కీలక వ్యాఖ్యలు

National Testing Agency నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం తమ వ్యవస్థ ద్వారా లీక్‌ కాలేదని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం ...

Read moreDetails

నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్

నీట్ యూజీ-2026 పరీక్ష రద్దు నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 73,024 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 71,304 ...

Read moreDetails

ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం

AP EAPCET పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది. నేటి నుంచి ...

Read moreDetails

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపుకు మరో అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు మే 4వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన గడువులో ఫీజు ...

Read moreDetails

JEE Advanced చివరి దశ సిద్ధత.. మే 17 పరీక్షకు కౌంట్‌డౌన్ ప్రారంభం

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను మే 17న నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సుమారు 34 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో చివరి దశ సన్నద్ధత అత్యంత ...

Read moreDetails

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం… తీరా పరీక్షకు రాని విద్యార్థి

నాగర్‌కర్నూల్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాయనున్న కేవలం ఒకే ఒక్క విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News