Tag: Farming

తెలంగాణలో వానాకాలం వెలవెల.. ఆగస్టులోనూ వర్షాభావమే

తెలంగాణలో వానాకాలం సీజన్‌ రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. వరుసగా మూడో నెలా వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. ఆగస్టులో సాధారణంగా 215.8 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ...

Read moreDetails

పుడమి తల్లికి పచ్చకోక.. కట్టింది గోదారమ్మ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గోదావరి డెల్టాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ...

Read moreDetails

వరి వద్దు.. తామర ముద్దు! రైతు వినూత్న సాగు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు వీరబాబు వినూత్న ఆలోచనతో తామర సాగు చేపట్టారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామరను తన ...

Read moreDetails

ప్రాజెక్టుల కింద 7.01 లక్షల ఎకరాలకు సాగునీరు

రాష్ట్రంలో 2026-27 వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో ...

Read moreDetails

రైతులకు గుడ్‌న్యూస్‌.. మీసేవ ద్వారా యూరియా బుకింగ్‌ సదుపాయం

రాష్ట్రంలో యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వ్యవసాయశాఖ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకునే ...

Read moreDetails

నలందా గ్రామంలో విచిత్ర ఆచారం: వరి నాట్లు నిలిచిపోయాయి

బిహార్‌లోని నలందా జిల్లా గంధూపుర్‌ గ్రామంలో విచిత్రమైన సంప్రదాయం కారణంగా వరి సాగు నిలిచిపోయింది. గ్రామంలోని పొలాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయి, నీటి ...

Read moreDetails

పొలంలో కార్మికులతో కలిసి పనులు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు

జలవనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu ఆదివారం రైతుగా మారి పొలం బాట పట్టారు. పాలకొల్లులోని తన నివాసం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ...

Read moreDetails

రైతులకు శుభవార్త.. మే 26న కేరళను తాకనున్న రుతుపవనాలు

దేశవ్యాప్తంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కీలకమైన ...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News