Tag: Godavari

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ...

Read moreDetails

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ సిద్ధం

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జలస్వప్నం సాకారం దిశగా కీలక అడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ...

Read moreDetails

పుడమి తల్లికి పచ్చకోక.. కట్టింది గోదారమ్మ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గోదావరి డెల్టాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ...

Read moreDetails

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. గోదావరి ...

Read moreDetails

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో స్నానఘట్టాల వద్ద బురద, చెత్తాచెదారం బయటపడింది. కొన్ని రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 56 అడుగుల వరకు చేరగా.. ...

Read moreDetails

వరదొస్తే రాకపోకలు బంద్‌.. ములకల్లంక వాసుల అవస్థలు

రాజమహేంద్రవరం సమీపంలోని ములకల్లంక గ్రామం చుట్టూ గోదావరి జలాలు, పచ్చని కొబ్బరి తోటలతో ఆహ్లాదకరంగా కనిపించినా.. అక్కడి ప్రజల జీవితం మాత్రం రాకపోకల సమస్యతో ఇబ్బందుల్లోనే ఉంది. ...

Read moreDetails

గోదావరి ఉద్ధృతితో గండిపోశమ్మ ఆలయం ముంపు

పోలవరం జిల్లాలో గోదావరి నది ఉద్ధృతి మరింత పెరగడంతో నదీ తీర ప్రాంతాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ...

Read moreDetails

గోదావరికి ఎట్టకేలకు వరద.. దేవీపట్నం వద్ద మారిన నది రంగు

ఎల్‌నినో ప్రభావంతో గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వెలవెలబోయిన గోదావరి నది ఎట్టకేలకు మళ్లీ కళకళలాడుతోంది. గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ...

Read moreDetails

పుష్కరాల్లో భక్తుల రవాణాకు ఎడ్ల బళ్లు.. అలనాటి దృశ్యం పునరావృతం

బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు లేని కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బళ్లు, కొన్ని చోట్ల గుర్రపు బగ్గీలు ప్రధాన రవాణా సాధనాలుగా ఉండేవి. ఇప్పుడు అదే పాతకాలపు ...

Read moreDetails

గోదావరిలో కలుస్తున్న కాలుష్య జలాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ

పవిత్ర గోదావరి నదిలో పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్నాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తోంది. ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించడం ...

Read moreDetails

ట్రాక్టర్‌లో టన్నెల్‌ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లాలో గోదావరి నది పరివాహకం విస్తృతంగా ఉన్నప్పటికీ, ఆ నీటి వినియోగం తక్కువగా ఉందని మంత్రి Tummala Nageswara Rao అన్నారు. భద్రాద్రి జిల్లాలోని సీతారామ ...

Read moreDetails

సాగునీటి ప్రాజెక్టులకు కాటన్ దొరే ఆదర్శం: సీఎం చంద్రబాబు

అమరావతిలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సేవలను స్మరించుకున్నారు. గోదావరి డెల్టాకు ప్రాణం పోసి లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారం కల్పించిన ...

Read moreDetails

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల

మంత్రి Nimmala Ramanaidu తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి Narendra Modi చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ...

Read moreDetails

సాగునీటి ప్రాజెక్టులకు పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తారకరామ, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజ్‌, మద్దువలస, జంఝావతి, హిరమండలం లిఫ్ట్‌ పనులను త్వరితగతిన పూర్తి ...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News