రాశి ఫలాలు – మీనం
July 27, 2026
రాశి ఫలాలు – మేషం
July 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ (Ministry of Earth Sciences) కార్యదర్శిగా తుమ్మల శ్రీనివాస్కుమార్ నియమితులయ్యారు. నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) ఆమోదంతో ఈ నియామకం ...
Read moreDetailsపార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్సభ సచివాలయం ఎంపీలకు భద్రతాపరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న సమావేశాల ...
Read moreDetailsతెలంగాణలో బొగ్గు నిల్వల విస్తరణకు అవకాశాలు పరిమితం కావడంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇతర రాష్ట్రాల్లో గనుల సేకరణపై దృష్టి సారించింది. దీర్ఘకాలికంగా బొగ్గు అవసరాలను ...
Read moreDetailsపార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు వారాలపాటు కొనసాగనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే సమావేశాల షెడ్యూల్పై ...
Read moreDetailsకర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం, తదుపరి సీఎం ఎంపికపై కాంగ్రెస్లో చర్చలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆమోదించారు. సీఎం ...
Read moreDetailsకేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. సింగరేణి సంస్థలో బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification) ప్రాజెక్టును వెంటనే ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సమయానికి వేతనాలు అందించే దిశగా సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ...
Read moreDetailsకేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal Khattar తో సమావేశమై హైదరాబాద్లో కొనసాగుతున్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు కేంద్రమంత్రి G. Kishan Reddy తెలిపారు.ముఖ్యంగా ...
Read moreDetailsజడ్ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్ తన వాహనశ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్లో ఉన్న వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ...
Read moreDetailsపశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇంధన పొదుపు అవసరమని సూచించిన ప్రధాని నరేంద్రమోదీ, ఇప్పుడు అదే సందేశాన్ని స్వయంగా ఆచరణలో పెట్టేందుకు ముందుకొచ్చారు. తన ...
Read moreDetailsవనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని కొప్పునూరులో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, ఇళ్ల ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ...
Read moreDetailsతెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ ...
Read moreDetailsబిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుంది.ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంగళవారం జరగనున్న ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వల్ప అస్వస్థత కలిగింది. సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా రక్తపోటు (బీపీ) పెరగడంతో అసౌకర్యంగా అనిపించింది. ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net