Tag: GovernmentOfIndia

ఎన్‌సీఆర్‌బీ కొత్త డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అమిత్ గర్గ్ నియామకం

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) కొత్త డైరెక్టర్‌గా 1993 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ గర్గ్‌ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్‌ ...

Read moreDetails

సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌కు మరో 6 నెలల పొడిగింపు

కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌ (62) పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. 2026 జులై 1 నుంచి ...

Read moreDetails

ఇంటెలిజెన్స్‌ బ్యూరో కొత్త చీఫ్‌గా మహేశ్‌ దీక్షిత్‌ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ దీక్షిత్‌ భారత నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో - ఐబీ) కొత్త అధిపతిగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర ...

Read moreDetails

సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: రాష్ట్రాలకు ప్రధాని మోదీ ఆదేశం

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించారు. సైబర్ నేరాలపై అందే ఫిర్యాదులపై ...

Read moreDetails

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని ఊహాగానాలు

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. మంగళవారం జరిగిన పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ...

Read moreDetails

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ అయిన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (NSC)కి కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. ఈ ...

Read moreDetails

ఎల్‌ఐసీలో మరో 2% వాటా విక్రయానికి ప్రభుత్వం సిద్ధం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరో 2% వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్‌ చివరి లేదా జులై ప్రారంభంలో సంస్థాగత ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

దేశవ్యాప్తంగా గృహగణన ప్రారంభం.. డిజిటల్‌ యుగంలో కొత్త అధ్యాయం

దేశవ్యాప్తంగా జనగణన మహాయజ్ఞానికి తొలి అడుగైన గృహగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని Mrityunjay Kumar Narayan వెల్లడించారు. దేశ చరిత్రలో 1872లో మొదలైన జనగణనల ...

Read moreDetails

ఆర్డీటీకి గుడ్ న్యూస్ – విదేశీ నిధులకు గ్రీన్ సిగ్నల్

అనంతపురం జిల్లాకు కేంద్రం శుభవార్త అందించింది. Rural Development Trust (ఆర్డీటీ)కు విదేశీ నిధులు పొందేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి మళ్లీ లభించింది. ఈ మేరకు సంస్థ ...

Read moreDetails

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్‌ ప్రాంతం మొత్తం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా ...

Read moreDetails

భారతీయుల కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. అబుదాబి నుంచి ఢిల్లీకి ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌ ...

Read moreDetails

భారతీయుల సురక్షిత తరలింపుపై కేంద్రం ఫోకస్-ప్రధాని నరేంద్ర మోదీ

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News